हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Road Accident: మియాపూర్‌లో స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Sharanya
Road Accident: మియాపూర్‌లో స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని గోపాల నగర్‌లో ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ్లడ్ శాంపిల్ తీసుకొని బండిపై ప్రయాణిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను స్కూల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

స్కూల్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో తలకు ప్రమాదం

ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజు ఎప్పటిలానే విధుల్లో భాగంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని బైక్‌పై వెళ్తుండగా, మియాపూర్‌ (Miyapur) లో గోపాల్ నగర్ వద్ద గ్లోబల్ ఎడ్జ్ స్కూల్‌కు చెందిన బస్సు అతడిని వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తక్షణానే ఆయన బైక్‌తో సహా కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో సంఘటనా స్థలంలోనే నాగరాజు మృతి చెందారు.

ప్రమాదం అనంతరం హల్‌చల్: స్థానికుల ఆవేదన

ఈ సంఘటనతో గోపాల్ నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు స్కూల్ బస్సు డ్రైవర్ (School bus driver) నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ విషాదం చోటుచేసిందని ఆరోపించారు. తక్కువ వయస్సు పిల్లలతో కూడిన బస్సు నిర్లక్ష్యంగా నడుపుతున్నారని మండిపడ్డారు.

కెమెరాలో రికార్డు: కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రమాద సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న మరో వాహనం డాష్ కెమెరా ఈ ఘోర దృశ్యాన్ని రికార్డు చేసింది. ఆ వీడియో ఆధారంగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. .

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cm-revanth-reddy-minister-uttam-kumar-reddy-and-cs-ramakrishna-meet-cm-revanth-reddy/telangana/524445/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870