हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Indian Railways: వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

Pooja
Telugu News: Indian Railways: వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

దక్షిణ మధ్య రైల్వే నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుల షెడ్యూల్‌లలో(Indian Railways) మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు ముందస్తుగా ఈ వివరాలు తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.

Read Also: Tirupati: పరకామణి కేసులో కీలక ట్విస్ట్!

 Indian Railways
Indian Railways: Key changes in the schedule of Vande Bharat trains

వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన కొత్త మార్పులు ఇలా ఉన్నాయి:

1. కాచిగూడ–యశ్వంత్‌పూర్–కాచిగూడ వందే భారత్ (20703/20704)

  • ముందుగా ప్రతి బుధవారం రద్దు ఉండేది.
  • ఇప్పుడు అది శుక్రవారం రద్దు చేయబడింది.

2. సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ (20707/20708)

  • ఇంతకు ముందు ఈ రైలు గురువారం నడవదు.
  • తాజా మార్పుల ప్రకారం సోమవారం సర్వీస్ రద్దు.

రైల్వే తెలిపిన ప్రకారం:

  • టైమింగ్స్, స్టాప్‌లు, ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పులు చేయలేదు.
  • మెయింటెనెన్స్ మరియు సమయపాలన మెరుగుపర్చడానికి ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
  • రైల్వే బోర్డు ఆమోదంతోనే తాజా షెడ్యూల్ అమలులోకి వచ్చింది.

టికెట్లు ముందే బుక్ చేసుకున్న ప్రయాణికులు

  • రీఫండ్ పొందవచ్చు లేదా
  • ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలుసేవను(Indian Railways) ప్రకటించింది.

తిరుపతి – సాయినగర్ షిర్డీ – తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17425/17426)

  • డిసెంబర్ 14 నుంచి కొత్తగా ఈ రైలు ప్రారంభం.
  • ప్రతి ఆదివారం తిరుపతి నుంచి బయల్దేరు.
  • ఉదయం 4:00 గంటలకు బయల్దేరి, సాయంత్రం 4:50 గంటలకు లింగంపల్లికి చేరుతుంది.
  • అక్కడి నుంచి సోమవారం ఉదయం 10:45 గంటలకు షిర్డీ చేరుతుంది.
  • ఈ రైల్లో 2 AC కోచ్‌లు మరియు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870