हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Digital
Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Hyderabad : (ఎల్.బి.నగర్) : ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్ పోలీసుల ప్రకారం, 17 ఏళ్ల అరుంధతి సుక్కు ఇంటర్మీడియట్ బైపిసి మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బోటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో అరుంధతి తీవ్ర మనస్తాపానికి గురైంది.ఈ దుఃఖకర సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో జరిగింది. అరుంధతి తన ఇంట్లోని రాడుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే నాగోల్ సుప్రజ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ, ఆసుపత్రిలో వైద్యులు తన తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.అరుంధతి సోదరుడు సుక్కు గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More : Terror Attack : ఈరోజు కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

పసిడి ధర మళ్లీ కూలింది, వెండి రూ.20 వేల పతనం!

పసిడి ధర మళ్లీ కూలింది, వెండి రూ.20 వేల పతనం!

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

గడిచిన ఏడేళ్లలో కెనడాలో 17 మంది భారతీయ విద్యార్థులు మృతి

గడిచిన ఏడేళ్లలో కెనడాలో 17 మంది భారతీయ విద్యార్థులు మృతి

మద్యం లేని పెళ్లికి ₹51 వేల నజరానా సర్పంచ్ సంచలన నిర్ణయం!

మద్యం లేని పెళ్లికి ₹51 వేల నజరానా సర్పంచ్ సంచలన నిర్ణయం!

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

ఇండియా-US డీల్ వల్ల చైనాకు లాభం ! ఎలా అంటే !!

ఇండియా-US డీల్ వల్ల చైనాకు లాభం ! ఎలా అంటే !!

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం ?

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం ?

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

📢 For Advertisement Booking: 98481 12870