हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: HYD: తెలంగాణ రైజింగ్ 2047

Sushmitha
Telugu News: HYD: తెలంగాణ రైజింగ్ 2047

తెలంగాణ HYD ‘తెలంగాణ రైజింగ్ 2047’ లో (Telangana Rising) భాగంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేందుకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే, రాష్ట్రంలో అధికంగా ఉన్న యువతే కీలకమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నైపుణ్యంతో కూడిన యువత చోదక శక్తిగా మారుతుందని, వారిని బలోపేతం చేయడానికి విద్య, క్రీడలు, ఆవిష్కరణలు, నైపుణ్యాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై విజన్ 2047 డాక్యుమెంట్లో ఒక సమగ్ర కార్యాచరణను పొందుపరిచింది. పరిశ్రమల్లో అవసరమయ్యే విధంగా నైపుణ్యాలతో కూడిన మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దాలని, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

Read Also: Adluri Laxman: గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి

ప్రస్తుతం యువతలో డిజిటల్ స్కిల్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అండ్ మెషీన్ లెర్నింగ్, ఆరోగ్య రంగ కార్యకర్తలు, అలాగే ఎలక్ట్రిషియన్స్, హార్డ్‌వేర్ మెకానిక్స్ వంటి సాంకేతిక ఉద్యోగాలకు జపాన్, యూకే, జర్మనీలతో పాటు ఆసియా పసిఫిక్ తదితర దేశాల్లో ఎక్కువ ఆదరణ ఉంది. ఈ గ్లోబల్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టామ్‌కామ్‌ను బలోపేతం చేయనుంది. దీని కోసం విదేశాలకు వెళ్లదలచుకునే వారికి ఆయా దేశాల భాషల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

HYD
HYD Telangana Rising 2047

జర్మన్ ‘ద్వంద్వ అప్రెంటిస్‌షిప్ మోడల్’ అమలు

మన దేశంలో విద్యా వ్యవస్థలో ప్రాక్టికల్స్ కంటే థియరీ విధానమే ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తరగతి గది పాఠాలకే పరిమితమవుతున్నారు. దీన్ని మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకు, జర్మనీ విద్యా వ్యవస్థలో ద్వంద్వ విధానం (డ్యూయల్ అప్రెంటిస్‌షిప్ మోడల్) అమలవుతోంది. ఈ విధానంలో విద్యార్థులు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కళాశాలల్లో పాఠాలు చదువుకుంటారు. మిగిలిన నాలుగు లేదా ఐదు రోజులు పరిశ్రమల్లో శిక్షణ పొందుతారు. అక్కడ పనిచేసినందుకు గానూ వారికి కొంత మొత్తంలో స్టైఫండ్‌ను చెల్లిస్తారు. అలాంటి అప్రెంటిస్‌షిప్ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ

రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ

2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…

తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…

తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

ఓటుకు నోటు పంపిణీ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ₹4000 దాకా ప్రలోభాలు

ఓటుకు నోటు పంపిణీ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ₹4000 దాకా ప్రలోభాలు

రోబోలను చూసి ముగ్ధులైన పారిశుద్ధ్య కార్మికులు: సమ్మిట్ వేదిక ప్రత్యేకత

రోబోలను చూసి ముగ్ధులైన పారిశుద్ధ్య కార్మికులు: సమ్మిట్ వేదిక ప్రత్యేకత

ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్: ఓటింగ్ మార్గదర్శకాలు విడుదల

ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్: ఓటింగ్ మార్గదర్శకాలు విడుదల

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లు: ఏకగ్రీవాలు, భద్రత, నిధుల సీజ్

పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లు: ఏకగ్రీవాలు, భద్రత, నిధుల సీజ్

తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

📢 For Advertisement Booking: 98481 12870