శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.12 కోట్ల విలువైన గంజాయి (Ganjayi) స్వాధీనం శంషాబాద్ విమానాశ్రయంలో డీహెచ్ఆర్ఐ (DRI) అధికారులు రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికురాలి సంచిలో ఈ భారీ విలువ గల నిషేధిత పదార్థాన్ని గుర్తించారు.

Ganjayi
అయితే, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి (Ganjayi) తరలించిన వ్యక్తిని ఎన్డీపీఎస్ (NDPS) చట్టం, 1985 కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయి అక్రమంగా రవాణా, నిల్వ లేదా విక్రయించటం భారతీయ చట్టాల ప్రకారం కఠిన శిక్షకు దారి తీస్తుంది. ఈ ఘటనపై కోర్టు విచారణ కూడా కొనసాగుతోంది.
శంషాబాద్ విమానాశ్రయంలో ఏంత విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు?
రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి.
గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది?
దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికురాలి సంచిలో.
Read hindi news: hindi.vaartha.com
Read Also: