हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Election Commission: ఓటరు జాబితాలను తనిఖీకి వస్తున్న అధికారులు

Sushmitha
Telugu News: Election Commission: ఓటరు జాబితాలను తనిఖీకి వస్తున్న అధికారులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల సంఘం (ECI) కొత్త నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల తర్వాత మరోసారి ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈసారి బిహార్‌లో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో సహా పోలింగ్ బూత్‌ల వారీగా సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. పాత (2002), ప్రస్తుత జాబితాల మధ్య తేడాలు గుర్తించి, తప్పులు సరిదిద్దే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Read Also: Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే?

Election Commission

ఓటర్ల నిర్ధారణ, రుజువులు తప్పనిసరి

ఈ సమగ్ర సవరణలో భాగంగా, ఎన్నికల(Election) సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో 2002 ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచింది. ఈ జాబితా బూత్ లెవెల్ ఆఫీసర్లకు (BLO) పంపబడుతుంది. వారు క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను 2002 జాబితాతో పోల్చి చూస్తారు. ఈ పరిశీలన ద్వారా నకిలీ ఓట్లు, చనిపోయిన, బదిలీ చేయబడిన ఓటర్లను తొలగించడం సులభమవుతుంది. ఈ సవరణలో క్షేత్రస్థాయిలో విచారణకు వచ్చినప్పుడు ఓటర్లు తమ పౌరసత్వం, జనన వివరాలకు సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుంది. అయితే, 2002 జాబితాలో ఇప్పటికే పేరు ఉన్నవారికి ప్రత్యేక రుజువులు అవసరం ఉండదు.

ఓటర్లకు మూడు కేటగిరీల విభజన

బిహార్ తరహాలో ఎన్నికల సంఘం ఓటర్లను మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించనుంది, ప్రతి కేటగిరీకి వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి:

  1. 1987 జూలై 1కు ముందు పుట్టినవారు: వీరు తమ పుట్టిన తేదీ, ప్రాంతాన్ని నిర్ధారించే పత్రాలు (పాత పాఠశాల రికార్డులు, జనన సర్టిఫికేట్‌లు) సమర్పించాలి.
  2. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించినవారు: వీరు తమ ఆధారాలతో పాటు, తమ తల్లి లేదా తండ్రి పౌరసత్వ పత్రాలు కూడా చూపాలి.
  3. 2004 జూలై 2 తర్వాత జన్మించినవారు: వీరికి మరింత కఠినమైన ప్రమాణాలు అమలవుతాయి. వీరు తమ పత్రాలతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.

ఎస్ఐఆర్ (SIR) అంటే ఏమిటి?

ఎస్ఐఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ (ప్రత్యేక సమగ్ర సవరణ), ఇది ఓటర్ల జాబితాలను సమగ్రంగా పరిశీలించి తప్పులు సరిదిద్దే ప్రక్రియ.

ఈసీఐ చివరిసారిగా ఎస్ఐఆర్ ఎప్పుడు నిర్వహించింది?

ఎన్నికల సంఘం చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ నిర్వహించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870