हिन्दी | Epaper
ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

News Telugu: Dasara – ఏడుపాయల ఘనంగా ప్రారంభం అయిన శరన్నవరాత్రి ఉత్సవాలు

Rajitha
News Telugu: Dasara – ఏడుపాయల ఘనంగా ప్రారంభం అయిన శరన్నవరాత్రి ఉత్సవాలు

అమ్మ వారి పల్లకి సేవ లో ఏ మ్మెల్యే మంజీర ప్రవాహతో తెరుచుకొని ఆలయం మెదక్: తెలంగాణలో(Telangana)నే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఏడుపాయల వన దుర్గా దేవి (Sri Edupayala Vana Durga Bhavani Devalayam) ఆలయంలో సోమవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా మంజీరా ఉదృత ప్రవాహంతో ప్రధాన ఆలయం మూసివేయడం జరిగింది. కానీ రాజగోపురం లో అమ్మ వారి ఉస్తావా విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడు మాదిరిగానే గోకుల్ షెడ్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (MLA Mainampalli Rohith Rao) అమ్మ వారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంజీర నది కి సారె సమర్పించారు.

తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. (Telangana) అందులో భాగంగా సోమవారం మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా వన దుర్గా దేవి భక్తులకు దర్శనమిచ్చారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు ఎక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి?
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్సవాల్లో ప్రధాన ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పరిస్థితి ఉంది?
మంజీరా నది ఉగ్ర ప్రవాహంతో ప్రధాన ఆలయం కొన్ని రోజులుగా మూసివేయబడింది. అయితే రాజగోపురంలో అమ్మ వారి ఉస్తావా విగ్రహానికి పూజలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana-who-is-the-new-police-boss-of-telangana/telangana/551746/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870