हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

News Telugu: Dasara – ఏడుపాయల ఘనంగా ప్రారంభం అయిన శరన్నవరాత్రి ఉత్సవాలు

Rajitha
News Telugu: Dasara – ఏడుపాయల ఘనంగా ప్రారంభం అయిన శరన్నవరాత్రి ఉత్సవాలు

అమ్మ వారి పల్లకి సేవ లో ఏ మ్మెల్యే మంజీర ప్రవాహతో తెరుచుకొని ఆలయం మెదక్: తెలంగాణలో(Telangana)నే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఏడుపాయల వన దుర్గా దేవి (Sri Edupayala Vana Durga Bhavani Devalayam) ఆలయంలో సోమవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా మంజీరా ఉదృత ప్రవాహంతో ప్రధాన ఆలయం మూసివేయడం జరిగింది. కానీ రాజగోపురం లో అమ్మ వారి ఉస్తావా విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడు మాదిరిగానే గోకుల్ షెడ్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (MLA Mainampalli Rohith Rao) అమ్మ వారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంజీర నది కి సారె సమర్పించారు.

తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. (Telangana) అందులో భాగంగా సోమవారం మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా వన దుర్గా దేవి భక్తులకు దర్శనమిచ్చారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు ఎక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి?
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్సవాల్లో ప్రధాన ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పరిస్థితి ఉంది?
మంజీరా నది ఉగ్ర ప్రవాహంతో ప్రధాన ఆలయం కొన్ని రోజులుగా మూసివేయబడింది. అయితే రాజగోపురంలో అమ్మ వారి ఉస్తావా విగ్రహానికి పూజలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana-who-is-the-new-police-boss-of-telangana/telangana/551746/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870