हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Damodara Rajanarsimha:సహాయక చర్యలు కొనసాగుతున్నాయి – మంత్రి దామోదర రాజనర్సింహ

Anusha
Damodara Rajanarsimha:సహాయక చర్యలు కొనసాగుతున్నాయి – మంత్రి దామోదర రాజనర్సింహ

ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘటనా స్థలం పరిశీలన

పటాన్ చెరు పారిశ్రామిక వాడలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) తెలిపారు. ఘటన స్థలాన్ని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మృతి చెందారని, అందులో 18 మృతదేహాలను గుర్తించామని, 16 మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించామని వెల్లడించారు. ఇంకా 11 మంది గల్లంతు కావడంతో వారి కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు.

Damodara Rajanarsimha:సహాయక చర్యలు కొనసాగుతున్నాయి - మంత్రి దామోదర రాజనర్సింహ
Damodara Rajanarsimha

సహాయక చర్యల్లో

తమ వారి ఆచూకీ తెలియక బాధపడుతున్న కుటుంబ సభ్యుల ఆవేదనను గమనించిన మంత్రి వారిని ఓదార్చారు. అధికార యంత్రాంగం (Authority) పూర్తి సమర్పణతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదని తెలిపారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ 30 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స (Treatment) పొందుతున్నారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని మంత్రి వివరించారు. వెంటనే స్పందనగా క్షతగాత్ర కుటుంబాలకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

Read Also: Rain: నేడు తెలంగాణలో భారీ వర్షాలు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870