हिन्दी | Epaper
చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు

Telugu News: Chiranjeevi: రన్ ఫర్ యూనిటీ’ లో పాల్కొన్న చిరంజీవి 

Sushmitha
Telugu News: Chiranjeevi: రన్ ఫర్ యూనిటీ’ లో పాల్కొన్న చిరంజీవి 

హైదరాబాద్: భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ (ఏక్తా దివస్) సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (అక్టోబర్ 31న) ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మరియు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఉత్సాహంగా జరిగింది.

Read Also: Montha Cyclone: మొంథా తుఫాన్‌ బీభత్సం..వరదల్లో ఏడుగురు మృతి

Chiranjeevi

పటేల్ స్ఫూర్తి, చిరంజీవి సందేశం

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత, ధైర్యం మనందరికీ ఆదర్శనీయమని అన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని అందించిన పటేల్‌కు మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ర్యాలీలు యువతకు గొప్ప ప్రేరణనిస్తాయని చిరంజీవి అన్నారు.

డీప్‌ఫేక్, సైబర్ నేరాలపై భరోసా

సాంకేతికతను మంచి కోసం వాడుకోవాలని, డీప్ ఫేక్, సైబర్ నేరాలకు(cyber crimes) ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చిరంజీవి అన్నారు. ఈ అంశాన్ని తాను డీజీపీ, సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లానని, వారు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక చట్టం తీసుకువచ్చేలా ప్రయత్నం జరుగుతోందని, తద్వారా సామాన్యులకు సైతం రక్షణ లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) మాట్లాడుతూ, యువత సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాల విషయంలో ముఖ్యంగా డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, నేరస్థుల మూలాలపై దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వింగ్స్ ఇండియా 2026 రిహార్సల్‌లు ప్రారంభం

వింగ్స్ ఇండియా 2026 రిహార్సల్‌లు ప్రారంభం

హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం..

హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం..

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే ఆఖరు తేదీ!

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే ఆఖరు తేదీ!

ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..
0:11

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870