हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Drug Seizure : గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్

sumalatha chinthakayala
Drug Seizure : గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్

Drug Seizure : గాంధీనగర్ గుజరాత్ తీరంలో 300 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1800 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏప్రిల్ 12, 13 తేదీలలో రాత్రులలో గుజరాత్ ATS తో కలిసి భారత తీర రక్షక దళం (ICG) చేసిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ICG నౌకను గుర్తించగానే నిందితులు contraband ను విసిరి, అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటి పారిపోయారు.

గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన

అనుమానాస్పద కార్యకలాపాలు

ఇటీవల ఏప్రిల్ 10న బంగాళాఖాతంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో చేపల వేటకు వెళ్లిన ఓ పడవను భారత తీర రక్షక దళం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) లో ICG నౌక వరాద్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వినియోగించే ఓడలో ఏదో లోడింగ్ జరిగిందని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని అప్రమత్తం అయ్యారు.

ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు

అధికారులు తక్షణం రంగంలోకి దిగి ఆ ఓడలో 50 నుండి 60 కిలోగ్రాముల బరువున్న దాదాపు 450 సంచులు తరలిస్తున్నట్లు భారత కోస్ట్ గార్డ్స్ కనుగొన్నారు. మార్కెట్ విలువ దాదాపు రూ. 1 కోటిగా ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని Kakdwip ఫిషింగ్ హార్బర్ పేరిట ఆ బోడ్ రిజిస్టర్ అయి ఉంది. కానీ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పడవ నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. పడవలో ఉన్న 14 మంది భారతీయులలో ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు.

సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు

తాము ఐదు రోజులుగా సముద్రంలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. కానీ పడవలో చేపలు పట్టేందుకు వినియోగించే పరికరాలు గానీ, చేపలు కూడా కనిపించలేదు. దాంతో ఆ బోటు ద్వారా డ్రగ్స్ లాంటివి అక్రమంగా సముద్రం ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. భారత తీర రక్షక దళం ఆ పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పడవను సీజ్ చేసి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టార. విచారణ కోసం పారదీప్ పోర్టుకు తరలించినట్లు సమాచారం. సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు చేపట్టారు.

  Read Also: మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం..!
 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870