हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Drug Seizure : గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్

sumalatha chinthakayala
Drug Seizure : గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్

Drug Seizure : గాంధీనగర్ గుజరాత్ తీరంలో 300 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1800 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏప్రిల్ 12, 13 తేదీలలో రాత్రులలో గుజరాత్ ATS తో కలిసి భారత తీర రక్షక దళం (ICG) చేసిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ICG నౌకను గుర్తించగానే నిందితులు contraband ను విసిరి, అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటి పారిపోయారు.

గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన

అనుమానాస్పద కార్యకలాపాలు

ఇటీవల ఏప్రిల్ 10న బంగాళాఖాతంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో చేపల వేటకు వెళ్లిన ఓ పడవను భారత తీర రక్షక దళం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) లో ICG నౌక వరాద్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వినియోగించే ఓడలో ఏదో లోడింగ్ జరిగిందని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని అప్రమత్తం అయ్యారు.

ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు

అధికారులు తక్షణం రంగంలోకి దిగి ఆ ఓడలో 50 నుండి 60 కిలోగ్రాముల బరువున్న దాదాపు 450 సంచులు తరలిస్తున్నట్లు భారత కోస్ట్ గార్డ్స్ కనుగొన్నారు. మార్కెట్ విలువ దాదాపు రూ. 1 కోటిగా ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని Kakdwip ఫిషింగ్ హార్బర్ పేరిట ఆ బోడ్ రిజిస్టర్ అయి ఉంది. కానీ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పడవ నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. పడవలో ఉన్న 14 మంది భారతీయులలో ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు.

సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు

తాము ఐదు రోజులుగా సముద్రంలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. కానీ పడవలో చేపలు పట్టేందుకు వినియోగించే పరికరాలు గానీ, చేపలు కూడా కనిపించలేదు. దాంతో ఆ బోటు ద్వారా డ్రగ్స్ లాంటివి అక్రమంగా సముద్రం ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. భారత తీర రక్షక దళం ఆ పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పడవను సీజ్ చేసి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టార. విచారణ కోసం పారదీప్ పోర్టుకు తరలించినట్లు సమాచారం. సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు చేపట్టారు.

  Read Also: మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం..!
 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇది అత్యంత హేయమైన చర్య

ఇది అత్యంత హేయమైన చర్య

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

📢 For Advertisement Booking: 98481 12870