srisailam

శ్రీశైల దేవస్థానంలో పదోన్నతులపై హైకోర్టు మొట్టికాయలు

శ్రీశైల దేవస్థానంలో ఏడాది జనవరి 16న ఇచ్చిన పదోన్నతుల్లో అనర్హులకు లబ్దిపొందారు. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ పలువురు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మ శాఖ కమిషనర్
ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలిపివేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించింది. అర్చుడిగా ఉన్న ఎం రవి కుమార్ స్వామికి అర్హత లేకున్నా కూడాముఖ్య అర్చకుడిగా పదోన్నతులు కల్పించాలని విచారంలో గుర్తించిన హైకోర్టు వెంటనే ఆయన ఉత్తరం నిలిపివేయాలని తీర్పు వెలువరించింది.

Related Posts
మిర్చి మార్కెట్ లో కల్లోలం ఏపీలో ప్రస్తుతంధరలు ఎలా ఉన్నాయి.
మిర్చి మార్కెట్ లో కల్లోలం ఏపీలో ప్రస్తుతంధరలుఎలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి ధర పతనం పొలిటికల్‌గా ఘాటెక్కిస్తోంది. అధికార, విపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత మంట పుట్టిస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్‌ గుంటూరు మిర్చి Read more

కుంభమేళాలో సరికొత్త రికార్డ్!
కుంభమేళాలో సరికొత్త రికార్డ్!

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. మూడో రోజుకు చేరుకున్న ఈ పవిత్ర వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి, నదీమతల్లికి హారతులు Read more

10th Exams : టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్
ఏపీ ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను నిర్దేశిత విధానాల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు Read more

నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
Today ycp statewide agitations on the increase in electricity charges

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై నేడు(శుక్రవారం) ప్రతిపక్ష వైసీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా Read more