हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Rain : హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

Sudheer
Rain : హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం (Rain) జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. కేవలం గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 11.13 సెం.మీ, సరూర్‌నగర్‌లో 10.6 సెం.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయం అయింది. లోతట్టు ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

ప్రధాన రహదారులు జలమయం

ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట్ వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎల్బీనగర్, చార్మినార్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యలు

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నిలిచిపోయిన నీటిని తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఈ భారీ వర్షం నగరం యొక్క మౌలిక వసతులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

Read Also : Avocado : అవకాడోతో ఆడవాళ్లకు కలిగే లాభాలేంటో తెలుసా..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదరింపులకు భయపడవద్దు

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదరింపులకు భయపడవద్దు

తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి
0:06

తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!

రాష్ట్రంలో వక్స్ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో వక్స్ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి

జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు

జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు

సింగరేణి ఇన్చార్జి సిఎండిగా ఐఎఎస్ కృష్ణభాస్కర్

సింగరేణి ఇన్చార్జి సిఎండిగా ఐఎఎస్ కృష్ణభాస్కర్

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

📢 For Advertisement Booking: 98481 12870