हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

HCU Land Issue : నేడు సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ

Sudheer
HCU Land Issue : నేడు సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో, ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ కేసుపై కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ అంశం సామాజిక, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. భూములను చదును చేసే పనులు ప్రారంభించడంతో, సుప్రీం కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి తాత్కాలికంగా అన్ని పనులపై స్టే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

20 ఏళ్లుగా వివాదంలో భూములు

ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో, కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే అని స్పష్టంగా పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఈ భూములు న్యాయపరమైన వివాదాల్లో ఉండటంతో ఆ స్థలంలో చెట్లు పెరిగాయని కూడా అఫిడవిట్‌లో వివరించారు. భూములపై ఉన్న వివాదాల కారణంగా ఈ ప్రాంత అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు.

HCU: హెచ్‌సీయూ భూముల వివాదం.. పలువురు నాయకులపై కేసు నమోదు

సుప్రీం కోర్టులో జరిగే విచారణపై ఆసక్తి

ఇక నేడు సుప్రీం కోర్టులో జరిగే విచారణను అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ కేసు తీర్పు రాష్ట్ర భూ నిర్వహణ విధానాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఇదే సమయంలో ఈ భూములపై హక్కులను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు న్యాయస్థానం తీర్పుతో ఈ వివాదానికి ముగింపు పడుతుందా? లేక మరింత రాజకీయ, న్యాయ ప్రక్రియలద్వారా దీర్ఘకాలంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870