हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

News Telugu: Brain tumor: యువతలో అధికంగా బ్రెయిన్ ట్యూమర్.. ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..?

Sharanya
News Telugu: Brain tumor: యువతలో అధికంగా బ్రెయిన్ ట్యూమర్.. ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..?

భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతగా కనిపించకపోయినా, ఇటీవల కాలంలో యువతలో ఇది పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలో బ్రెయిన్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి.

భారతదేశంలో గణాంకాలు ఎలా ఉన్నాయంటే..

నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రకారం, భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 5 నుండి 10 మందికి మాత్రమే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం భారత్‌లో సుమారు 28,000 కొత్త కేసులు, 24,000 మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచస్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా 3 లక్షలకుపైగా కేసులు మరియు 2.5 లక్షలకుపైగా మరణాలు జరుగుతున్నాయి.

News Telugu
News Telugu

ఏ వయసులో ఎక్కువ ప్రమాదం?

బ్రెయిన్ ట్యూమర్ అన్నది ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధానంగా 65 సంవత్సరాల పైబడిన పెద్దలు, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువ రిస్క్ కేటగిరీలోకి వస్తారు. పిల్లలలో ప్రత్యేకంగా గ్లియోమాస్ (Gliomas) అనే క్యాన్సర్ రకం అధికంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో, 31-40 ఏళ్ల మధ్యవయసు వారు, అలాగే 20-39 ఏళ్ల యూత్ సైతం ఈ వ్యాధికి బలవుతున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

లింగాన్ని బట్టి తేడాలు

ఈ డిసీజ్‌ పరంగా మహిళల్లో కేసుల శాతం కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మగవారికంటే మహిళల్లో బ్రెయిన్ ట్యూమర్ అభివృద్ధి చెందే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉందన్న విషయం ఇప్పుడు పరిశోధనల ద్వారా బయటపడుతోంది.

ట్యూమర్ రకాలేమిటి?

  • పిల్లల్లో: ప్రధానంగా గ్లియోమాస్ (Gliomas) అనే క్యాన్సర్ రకం కనిపిస్తుంది.
  • పెద్దవారిలో: ఎక్కువగా మెనింగియోమాలు (Meningiomas) ఉండే అవకాశముంది.
  • క్యాన్సర్ రకాలు వయసు, లింగం వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. అందుకే ట్రీట్‌మెంట్ విధానాలు కూడా వ్యక్తిపరంగా మారవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sapota-beauty-and-health-benefits/health/540248/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870