हिन्दी | Epaper
ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

Vanipushpa
USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే ”వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుంది” అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్(Trump) హెచ్చరించారు. ”మేం అన్నీ సిద్ధం చేసుకుని, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో ”జోక్యం చేసుకోవడమేనని” పేర్కొంది. ”ఇలాంటి బాధ్యాతారాహిత్యమైన మాటలు ఇరాన్ విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న దౌర్జన్యపూరిత, చట్టవ్యతిరేక వైఖరికి కొనసాగింపు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ నిబంధనల మౌలిక నియమాల ఉల్లంఘన మాత్రమే కాదు. ఇరాన్ పౌరులకు వ్యతిరేకంగా హింసను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడమే” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ట్రంప్ హెచ్చరికపై అంతకుముందు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు కూడా స్పందించారు. ట్రంప్ జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా అంతా అల్లకల్లోలమవుతుందని ”జాగ్రత్తగా ఉండాలని” హెచ్చరించారు.

Read Also: Sleeper bus : బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!
ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ఆగ్రహం

ఇరాన్‌లో దిగజారిన ఆర్థిక పరిస్థితులను నిరసిస్తూ దాదాపు వారం రోజులుగా జరుగుతున్న సామూహిక ఆందోళనల్లో ఎనిమిది మంది చనిపోయారు. ”శాంతియుత ఆందోళనకారులను ఇరాన్ తన అలవాటు ప్రకారం హింసాత్మకంగా కాల్చి చంపితే వారిని రక్షించడానికి అమెరికా వస్తుంది” అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్ అధికారులకు వ్యతిరేకంగా వాషింగ్టన్ ఎలాంటి చర్య తీసుకుంటుందో ఆయన వెల్లడించలేదు. ఇరాన్ అణుస్థావరాలపై నిరుడు జూన్‌లో అమెరికా దాడులు చేసింది. ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడి జరిపింది.

USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకోవాలని ఆందోళనకారుల కోరిక

”ఈ అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడం మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరిచి, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలి” అని ఆయన పోస్టు చేశారు. ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకోవాలని ఆందోళనకారుల్లో కొందరు భావిస్తున్నారు. ”ట్రంప్, లేదా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమైనా మాట్లాడితే భద్రతా బలగాలు భయపడి వణికిపోతాయి”అని తెహ్రాన్‌లో ఆందోళన చేస్తున్న ఓ యువతి బీబీసీ న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో చెప్పారు. ”ట్రంప్ ఏదైనా అన్నారంటే, అది చేస్తారని భద్రతాబలగాలు నమ్ముతాయని, ఏదైనా జరిగితే తాము పరిణామాలు ఎదుర్కోవాల్సిఉంటుంది” అని వారికి తెలుసని ఆ యువతి చెప్పారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870