हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Bangladesh: భయం గుప్పిట్లో దేశం.. హసీనా కీలక వ్యాఖ్యలు

Tejaswini Y
Bangladesh: భయం గుప్పిట్లో దేశం.. హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆమె బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఒక భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం దేశం భయం గుప్పిట్లో ఉందని, ప్రజలను దోపిడీదారులు, బందీలుగా చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.

Read also: Switzerland: రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

హసీనా సందేశాన్ని ఆమె పార్టీ అయిన ‘అవామీ లీగ్’ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. హసీనా తన సందేశంలో యూనస్ ప్రభుత్వం(Yunus government) తీరును ఎండగట్టారు. ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నిన వారి నిజస్వరూపాలు ఇప్పుడు బయటపడ్డాయి. వారి ముసుగులు తొలగిపోయాయి. అక్రమ దోపిడీదారులు ఇప్పుడు మమ్మల్ని బందీలుగా చేసుకున్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు పనిచేస్తున్నారు. అపరిమితమైన అవినీతి, అబద్ధాలతో దేశాన్ని చీకటిలో నెట్టేస్తున్నారు’ అని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశరక్షణ కోసం ప్రజలందరూ ఐక్యం కావాలి

ఇకనైనా పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్త పడాలని హసీనా యూనస్ కు సూచించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలందరూ దేశాన్ని రక్షించుకునేందుకు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని. ఏ దేశం కూడా బంగ్లాదేశ్ ను గౌరవించడం లేదని అన్నారు. తమ పార్టీ అధీకారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలసి ఉండేవారని కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు హసీనా.

హిందువులు, క్రైస్తవులే టార్గెట్: హసీనా

మరోవైపు అవామీ లీగ్ పార్టీ సోషల్ మీడియా వేదికగా మైనారిటీల రక్షణపై సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ‘రాడికల్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత దేశంలో హింస చెలరేగింది. ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. క్రిస్మస్ పండుగ రోజు వారిని భయభ్రాంతులకు గురిచేశారు. చర్చిలు, మిషనరీ పాఠశాలలకు బెదిరింపు లేఖలు పంపారు. మైనారిటీలను ‘రాజకీయ శత్రువులు’గా, ‘ఇస్లాం వ్యతిరేకులు’గా ముద్ర వేస్తున్నారని ||అవామీ లీగ్ ఆరోపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
1:48

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870