हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

కోట్లాది ఆస్తిని వదిలేసి సన్యాసంలోకి..

Anusha
కోట్లాది ఆస్తిని వదిలేసి  సన్యాసంలోకి..

మహా కుంభమేళా జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి రోజున నిర్వహించే చివరి‘అమృతస్నానం’తో ముగియనుంది. ఇప్పటి వరకూ 40 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచం నలుమూలల నుంచి వస్తోన్న భక్తులతో ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం జన సంద్రాన్ని తలపిస్తోంది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఇప్పటికే కుంభమేళాలో పాల్గొన్నారు. ఆధ్యాత్మక సంగమంలో సాధువులు, యోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భిన్న నేపథ్యం కలిగిన వ్యక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే రుద్రాక్ష బాబా, అంబాసిడర్ బాబా, మహిళా సాధ్వీ, ఐఐటీ బాబా వంటి వారు అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా, ఈ జాబితాలో మరో బాబా చేరారు. ఆయనే వేల కోట్ల ఆస్తులను త్వజించి,సాధువుగా మారిన ‘ బిజినెస్ మ్యాన్’. ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త,ఇప్పుడు కాషాయం, మెడలో రుద్రాక్షలు ధరించి.. సన్యాసిగా నిరాడంబర జీవితం గడుపుతున్నారు.డబ్బు, ప్రాపంచిక సుఖాలు అంతరంగ సంతోషాన్ని ఇవ్వలేదని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, అపారమైన సంపద నిజమైన సంతృప్తికి సమానం కాదని చివరికి గ్రహించానని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కుంభమేళాలో బిజినెస్ మ్యాన్ బాబాగా మారిన వ్యాపారవేత్త’ అనే టైటిల్‌తో పెట్టిన ఆయన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చిన భక్తులతో ఆయనకు అనుగ్రహ భాషణం చేస్తూ తోటి సాధువులకు రగ్గులు, దుప్పట్లు పంచిపెడుతున్నారు. అవసరమైనవారికి సాయం అందిస్తున్నారు.

Untitled design 2025 02 12T185015.039 2025 02 039c75f47d2cace45768a0f59e07c722 16x9

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి వివిధ రకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతని మార్పును చూసి మక్కువగా ప్రశంసలు వర్షం కురిపిస్తుండగా, మరికొందరు ఆ పరిణామాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నారు.వీడియోను వీక్షించిన ఓ వ్యక్తి, ‘ఆయన బహుశా నిజమైన పేదరికాన్ని ఎప్పుడూ అనుభవించి ఉండరు.. అందుకే సంపదలో ఆనందాన్ని ఆయన గుర్తించలేకపోయారు,అతను కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది అని ఇంకొకరు విమర్శించారు.

ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక జీవన మార్గం
అతని కథనం ఆధునిక సమాజానికి వినిపించాల్సిన సందేశమని పలువురు చెబుతున్నారు. సంపద, లగ్జరీ జీవితాల కన్నా, ఆధ్యాత్మిక జీవన మార్గంలో మనశ్శాంతి దొరికే విషయాన్ని ఈ బిజినెస్ మ్యాన్ బాబా తన జీవితానుభవంతో తెలియజేస్తున్నారు.

మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిక్కిరిసిన త్రివేణి సంగమం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల సందడితో మారుమోగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా సంగమం, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి అమృతస్నానంతో ముగియనుంది. ఇప్పటివరకు 40 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870