हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

Divya Vani M
Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములు మరోసారి వార్తల్లోకి వచ్చాయి ఈ ప్రాంతంలో అరుదైన వృక్షాలు, పక్షులు, జంతువులు ఉన్నాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తెలిపారు.ఇక్కడ ఉన్న 400 ఎకరాల భూమి పరిశీలనకు కేంద్ర సాధికారిక కమిటీ, పర్యావరణ, అటవీశాఖలు, హెచ్‌సీయూ బృందం ఇటీవలే పరిశీలన చేపట్టింది. కమిటీ సభ్యులతో బీఆర్‌ఎస్ నేతలు సమావేశమై నివేదికను అందజేశారు.ఈ భూముల్లో ఉన్న జీవవైవిధ్యం గురించి డాక్యుమెంట్లు, ఫోటోలు, వివరాలతో కూడిన డేటాను బీఆర్‌ఎస్ కమిటీ సమర్పించింది.

Harish Rao కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన
Harish Rao కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

భవిష్యత్తులో అభివృద్ధి పేరుతో వన్యప్రాణులు, వృక్షజాలం నష్టపోకూడదని హరీశ్ స్పష్టం చేశారు.తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరకాలంటే ముందస్తు అనుమతి అవసరమని ఆయన గుర్తుచేశారు.అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు తొలగించరాదని చెప్పారుప్రతి చెట్టుకు రూ. 400 డిపాజిట్ అవసరమని, ఆ ప్రక్రియ లేకుండానే నరకడం దురదృష్టకరమన్నారు.అటవీశాఖ నిర్లక్ష్యం వల్లే ఇక్కడ చెట్లు కట్ చేశారని విమర్శించారు.2011లో జీహెచ్ఎంసీ లక్ష మొక్కలు నాటినట్టుగా ఆయన గుర్తుచేశారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ కూడా మొక్కలు నాటినట్టు తెలిపారు. ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యతగా పరిగణించాలని కోరారు.కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి గతేడాది రూ. 10 వేల కోట్లు రుణంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ రుణాలకోసం మధ్యవర్తికి రూ. 170 కోట్లు చెల్లించారని, అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని తాము లేవనెత్తినట్టు చెప్పారు.ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినవేనని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఫార్మా సిటీ కోసం ఇప్పటికే ప్రభుత్వం 14 వేల ఎకరాలు సేకరించిందని చెప్పారు.ఆ భూమిని అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి నాశనం కాకుండా చూడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హరీశ్ కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలని బండి సంజయ్ పిలుపు

కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలని బండి సంజయ్ పిలుపు

కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిబంధనలు

నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిబంధనలు

తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

📢 For Advertisement Booking: 98481 12870