हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Hardik Pandya: శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న పాండ్య

Sharanya
Hardik Pandya: శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న పాండ్య

గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు ఓటమిని చవిచూసింది. క్రికెట్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్న ఈ మ్యాచ్‌లో ముంబయి ఆటగాళ్లు తుది నిమిషాల్లో దెబ్బతిన్నారు. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో అద్భుతంగా రాణించడంతో ముంబయి ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.

హార్దిక్ పాండ్య భావోద్వేగం – కెప్టెన్‌గా బాధ్యతా భావం

మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ప్టెన్ హార్దిక్ పాండ్య సహా జట్టు సభ్యులు విచారంలో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడని పాండ్య మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం పాండ్య ఈ వ్యాఖ్యలు చేశాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అయ్యర్ పరుగులు రాబట్టాడని చెప్పాడు. తమ జట్టు మంచి స్కోరే చేసినప్పటికీ బౌలింగ్ యూనిట్ అనుకున్నంతగా రాణించకపోవడంతో మ్యాచ్ చేజారిందని అన్నాడు.

శ్రేయస్ అయ్యర్ వీరత్వం – మ్యాచ్ ముంచిన ఇన్నింగ్స్

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సిక్సర్ తో జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అంటే ఏకంగా 68 పరుగులు ఫోర్లు, సిక్స్‌ల ద్వారానే సాధించాడు. కాగా, ఈ ఓటమితో ముంబయి ఇంటిముఖం పట్టింది.

ఫైనల్ సమరానికి పంజాబ్ – బెంగళూరుతో తలపడనుంది

మంగళవారం అదే అహ్మదాబాద్ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనున్న పంజాబ్, శ్రేయస్ అయ్యర్ ఫామ్ కొనసాగితే టైటిల్‌కు ప్రధాన బలంగా మారనుంది. ఐపీఎల్‌లో ఎన్నో విజయాలు అందుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తక్కువ స్థాయిలో నిలవలేదు. కానీ కీలక సమయాల్లో ప్రదర్శన తగ్గిపోవడం ఓటమికి దారితీసింది.

Read also: Dinesh Karthik : గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870