हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Hanumantha Rao: బిఆర్ఎస్ పార్టీ పై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Anusha
Hanumantha Rao: బిఆర్ఎస్ పార్టీ పై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

మేము రోడ్ పైన ఉంటాం ఇళ్లలోకి రాము,మా దాడి ని తట్టుకోలేరు.మాజీ ఏ మ్మెల్యే మైనం పల్లి హనుమంత రావు

మెదక్: తెలంగాణ లో త్వరలో బీఆర్ఎస్ (BRS) దుకాణం బంద్ అవుతుందని మల్కాజిగిరి మాజీ ఏమ్మెల్యే మైనం పల్లి హనుమంత్ రావు (Mainampalli Hanumanth Rao) అన్నారు. మెదక్ పట్టణం లోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం కు హాజరై మీడియాతో మాట్లాడారు. బావ బావ్మార్డులకు చుక్కలు చూపిస్తాం అని మేము దాడి చేసే తట్టుకోలేరు అని హెచ్చరించారు. పుట్టుకతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవారిని తెలంగాణ పేరుతో పార్టీలో చేర్చుకుని వాళ్ల బతుకులు ఆగం చేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. మీడియా దాడులు (Media attacks) మానుకోవాలి అని లేని పక్షం లో తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు.

Hanumantha Rao: బిఆర్ఎస్ పార్టీ పై  మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
Hanumantha Rao: బిఆర్ఎస్ పార్టీ పై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు ఎవరు?

బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR).

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది?

బీఆర్ఎస్ పార్టీ 2001, ఏప్రిల్ 27న స్థాపించబడింది. ఆ సమయంలో దీనిని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అనే పేరుతో ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Fight: ప్లాంటేషన్ పోడులో ఘర్షణ..ఫోరెస్టు వర్సెస్ పోడుదారులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870