हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Miss World 2025 : మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ

Sudheer
Miss World 2025 : మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలపై వివాదాస్పద ఆరోపణలు వెలుగుచూశాయి. మిస్ ఇంగ్లండ్‌గా పాల్గొన్న మిల్లా మాగీ (Milla Magee), ఈ పోటీల్లో తనపై అనుచితంగా ప్రవర్తించారని, తనను ఓ వేశ్యలా చూశారని మీడియా ముందుకు వచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పోటీల ఆతిథ్య హక్కులు చేపట్టిన తెలంగాణపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు

ఈ ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారిణి షికా గోయెల్, రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వం వహించనున్నారు. పోటీల్లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్లతో మాట్లాడి, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేయనున్నారు.

వాస్తవాల ఆధారంగా నివేదిక

అవమానకరంగా ప్రవర్తించిన ఘటనలకు సంబంధించి ఆధారాలు సమీకరించేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు. మిల్లా ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉందో, ఏవైనా అవ్యవస్థలు జరిగాయా అనే దానిపై నివేదిక సమర్పించనున్నారు. ఈ విచారణలో వస్తే మార్గదర్శక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీలో ఇలాంటి ఆరోపణలు ఎదురవ్వడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also : PM Unemployment Insurance Scheme: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 4,500.. నిజమిదే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870