ap land registration

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2024 ఫిబ్రవరి 1 నుండి భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ, గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలు సగటున 15 శాతం నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Advertisements

జనవరి 15లోగా ఈ పెంపు వివరాలను అధికారులు నివేదించాలని ఆయన ఆదేశించారు. చరిత్రలో తొలిసారిగా, కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం శాస్ర్తీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ విలువలను పెంచిందని, వాటన్నింటినీ సరి చేస్తామని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

కానీ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, తగ్గింపుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో మార్పులు ఉండవని స్పష్టం చేశారు. కమిటీ సిఫార్సులు, గ్రోత్ కారిడార్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. భూసమస్యలలో అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దుష్పరిణామాలను అరికట్టడానికి సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Related Posts
హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం
Hyderabad second largest fl

హైదరాబాద్‌లో మరో ప్రధాన రహదారి విస్తరణకు నేడు నాంది పలికింది. ఆరాంఘర్-జూపార్క్ మధ్య నిర్మించిన రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా Read more

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి
Padmakar Shivalkar

ముంబై క్రికెట్ లో చిరస్మరణీయ ఆటగాడిగా నిలిచిన లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (84) మృతి చెందారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. భారత క్రికెట్ Read more

ఇంకా బొగ్గు గ‌నిలోనే కార్మికులు..ఒక‌రి మృత‌దేహం వెలికితీత‌
workers in the coal mine..one's dead body was exhumed

న్యూఢిల్లీ: అస్సాంలోని డిమా హ‌సావోలోని బొగ్గు గ‌నిలో రెండు రోజుల క్రితం ఆ గ‌నిలోకి నీరు ప్ర‌వేశించింది. దీంతో దాంట్లో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకున్న‌ట్లు Read more

రైతు బంధును రద్దు చేయాలని కాంగ్రెస్ చూస్తుంది : హరీశ్ రావు
Congress wants to abolish Rythu Bandhu. Harish Rao

హైదరాబాద్‌: సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్‌ పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట Read more

×