हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

Sudheer
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ‘వర్కర్ టు ఓనర్’ పథకం ద్వారా నేత కార్మికులను స్వయంసంపన్నులుగా మార్చే ప్రణాళికను రూపొందించింది. ఈ పథకం కింద, కార్మికులకు ఆధునిక పవర్ లూమ్ యూనిట్లను అందించనున్నారు. ఇందులో భాగంగా, గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి, లబ్ధిదారులకు అప్పగించనున్నారు. తొలుత ఈ పథకాన్ని సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు సమాచారం. అర్హులను గుర్తించి, వారి చేతుల్లో ఆధునిక లూమ్స్ అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

ప్రతి యూనిట్ కింద రూ. 8 లక్షల విలువైన 4 పవర్ లూమ్స్ అందించనున్నారు. ఈ పథకంలో 50% సబ్సిడీగా ప్రభుత్వం అందించగా, 40% మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేయనుంది. లబ్ధిదారులు కేవలం 10% మాత్రమే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది నేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించనుంది. ఈ పథకం అమలయితే, చేనేత రంగంలో కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశముంది. నేత కార్మికులు స్వయంగా ఓనర్లుగా మారడంతో, వారి ఆదాయంలో పెరుగుదల, ఉపాధి అవకాశాల్లో విస్తృతి కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిరిసిల్లలో విజయవంతమైన అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీని ద్వారా, నేత కార్మికులకు కొత్త అవకాశాలు ఏర్పడి, తెలంగాణ చేనేత రంగం మరింత పుంజుకునే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870