हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి..!

sumalatha chinthakayala
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి..!

బెంగళూరు: కర్ణాటక బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది. బీజేపీ హైకమాండ్ అధినేత అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమైన చర్చలు జరిగాయని టాక్ అందుతోంది. అమిత్ షా తనను కలవడానికి జనార్ధన రెడ్డిని మాత్రమే ఎందుకు అనుమతించారు? అనే చర్చ జరుగుతోంది.

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి

మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..?

మరెవరినీ ఎందుకు అనుమతించలేదు..? అంటూ కర్ణాటక బీజేపీ పార్టీలో చర్చ జరుగుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి, అమిత్ షాతో సులభంగా సమావేశమై చర్చించడం బీజేపీలో కొత్త చర్చలకు దారితీసింది. మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..? రాజీనామా చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే… కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ నియామకంతో కర్ణాటకలో బీజేపీకి పెద్ద మార్పు

కాగా, గాలి రెడ్డి గతంలో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ కుంభకోణాలకు కారణమయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరడం ద్వారా పార్టీకి కీలకమైన నాయకుడిగా మారారు. మైసూరు ప్రాంతంలోని రాజకీయ పరిసరాల్లో ఆయన ప్రభావం చాలా పెరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీకి ఆయన సపోర్టు మూలంగా బలమైన శక్తిని అందించారు. ఈ నియామకంతో కర్ణాటకలో బీజేపీకి పెద్ద మార్పు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్లమెంట్ సభ్యులు, ఇతర పార్టీ నాయకులు కూడా గాలి రెడ్డి నాయకత్వాన్ని స్వాగతించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870