हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన మాజీ సీఎం కుమార్తె

Sharanya
చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన మాజీ సీఎం కుమార్తె

అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ఇంట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇంటి డ్రైవర్ మద్యం మత్తులో ఆమెను వేధించడంతో, తాను స్వయంగా అతడికి శిక్ష విధించిందని చెబుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సమాజంలో విభిన్న ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన వివరాలు

సోమవారం డిస్పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి మాట ప్రకారం, గత కొన్నేళ్లుగా తన తండ్రి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి తరచుగా మద్యం మత్తులో వస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. అతనిపై అనేకసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ, మార్పు రాలేదని ఆమె తెలిపింది. చివరికి ఈసారి అతడు నేరుగా ఆమె బెడ్‌రూమ్ తలుపులు కొట్టడం ప్రారంభించడంతో, తాను కోపం అణుచుకోలేక అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుందట. వైరల్ అవుతున్న వీడియోలో, డ్రైవర్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో విచక్షణారహితంగా కొడుతూ కనిపించింది. అతడు తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినా ఆమె ఆగలేదు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, తప్పుచేసినవారికి సరైన గుణపాఠమే! అంటుండగా, మరికొందరు, దండన విధించే హక్కు పోలీసులకే ఉంది, సదరు మహిళ దౌర్జన్యం చేసింది అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటన డిస్పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్‌హౌస్ లోపల జరిగినట్లు సమాచారం.

పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడానికి కారణం?

ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీరు స్వయంగా దాడి ఎందుకు చేయాలి? అని అడగగా, ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. కానీ మహిళలపైనే సమాజం నింద వేస్తుందని, ప్రతి సమస్యలో కూడా బాధితురాలే తప్పుగా నిలబడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు ఇప్పటివరకు నమోదు కాలేదు. కానీ ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది. న్యాయ నిపుణులు, ఈ ఘటనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవర్ చేసిన తప్పుకు సరైన గుణపాఠమే ఇచ్చింది! ఏదైనా సమస్య ఉంటే, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇలా దాడి చేయడం తగదు మహిళలు ఇలా చేయడం సరైనదేనా? న్యాయం పోలీసుల చేతుల్లో ఉండాలి.ఈ ఘటనపై ఇంకా అధికారిక చర్యలు ఏవీ వెలువడలేదు. అయితే, ఇది మహిళల రక్షణ, స్వీయరక్షణ, చట్టపరమైన చర్యల గురించి కొత్త చర్చను తెరపైకి తీసుకువచ్చింది. ఈ వ్యవహారం మరింత మలుపులు తిరగనుందా? లేదా ఇక్కడితో ముగుస్తుందా? వేచి చూడాల్సిందే. ఇదంతా ఇలా ఉండగా అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత ఇప్పుడు శాసన సభ్యుడు కాదు. కానీ కుటుంబంతో కలిసి అతడు ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. మరోవైపు ఈయన అస్సాం రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1985 నుంచి 1990 వరకు తొలిసారి, 1996 నుంచి 2001 మధ్య రెండోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870