हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Gaza : గాజాలో ఆహార పదార్థాలు కొనేందుకు బంగారం అమ్మేశాడు!

Divya Vani M
Gaza : గాజాలో ఆహార పదార్థాలు కొనేందుకు బంగారం అమ్మేశాడు!

గాజా (Gaza) లో పరిస్థితులు చెల్లాచెదురుగా మారాయి. ఇజ్రాయెల్ దాడుల వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు లభించక, కొరత తీవ్రంగా పెరిగింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆహారం, ఇంధనం, ఔషధాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.యుద్ధ పరిస్థితుల కారణంగా గాజాలో బ్యాంకులు, ఏటీఎంలు పని చేయడం లేదు. దీంతో నగదు అవసరమైన వారు దళారులను ఆశ్రయిస్తున్నారు. వీరిలో కొందరు 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. కేవలం ఓ కిలో బియ్యం కోసం జనం తమ ఆభరణాలు అమ్ముకుంటున్నారు.

Gaza : గాజాలో ఆహార పదార్థాలు కొనేందుకు బంగారం అమ్మేశాడు!
Gaza : గాజాలో ఆహార పదార్థాలు కొనేందుకు బంగారం అమ్మేశాడు!

షెకెల్ వినియోగంపై ఆంక్షలు – మారిన లావాదేవీలు

గాజాలో ఎక్కువగా ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ వాడతారు. కానీ టెల్ అవివ్ ప్రభుత్వం షెకెల్ లావాదేవీలను ఆపేసింది. దీంతో ప్రజలు డాలర్‌కే మొగ్గు చూపుతున్నారు. మధ్యవర్తులు షెకెల్‌ను డాలర్‌లోకి మార్చేందుకు భారీ వడ్డీ వసూలు చేస్తున్నారు.ఒక మెడికల్ షాపు యజమాని షాహిద్ అజ్జూర్ (Owner Shahid Azjur) ఏమన్నారంటే, ‘‘ఔషధాలు కొనేందుకు బంగారాన్ని కూడా అమ్మేశాను. ఇప్పుడిప్పుడే బతుకుదెరువు సాధ్యపడుతోంది’’ అని వాపోయాడు. ప్రజలు తమ ముడుపులు పెట్టిన ఆస్తుల్ని విక్రయించక తప్పడం లేదని ఆయన చెప్పారు.

ద్రవ్యోల్బణం భయంకర స్థాయికి చేరింది

గతంలో రెండు రోజులకు నాలుగు డాలర్లు సరిపోతే, ఇప్పుడు అదే వ్యవధికి 12 డాలర్లు కావాలని ఒక స్థానికుడు వాపోయాడు. చక్కెర ధర కిలోకి 2 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 100 డాలర్ల వరకు చేరిందని చెప్పాడు. పెట్రోల్ లీటర్ ధర కూడా 25 డాలర్లకు ఎగబాకిందని వివరించాడు.సంపన్న వర్గాలు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయాయి. గాజాలో ఉన్న మధ్యతరగతి ప్రజలు మాత్రం చిక్కుల్లో ఉన్నారు. యుద్ధం కేవలం భయాన్ని కాక, ఆకలిని కూడా తెచ్చిందని వారు బాధపడుతున్నారు.

Read Also : Joe Root : లార్డ్స్ లో రూట్ సెంచరీ… బుమ్రాకు 4 వికెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

📢 For Advertisement Booking: 98481 12870