Focus on women's safety: YS Jagan

మహిళల భద్రతపై దృష్టి సారించండి : జగన్

పీలేరు యాసిడ్ దాడిని ఖండించిన వైఎస్ జగన్‌

అమరావతి : అన్నమయ్య జిల్లా పీలేరులో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై మాజీ సీఎం జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితరాలికి అండగా ఉండాలని మెరుగైన వైద్యం అందించాలని జగన్ సూచించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisements
మహిళల భద్రత పై దృష్టి

ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమిపై ప్రేమోన్మాది గణేష్‌ యాసిడ్‌ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు.

దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే సదరు యువతి కి వివాహం నిశ్చయం అయ్యింది. ఏప్రిల్‌ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే యువతి పెళ్లిపై గణేష్‌ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డాని తెలుస్తోంది.

Related Posts
TTD : భవనాన్ని ఖాళీ చేయండి..విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు
TTD notice to Visakhapatnam Sarada Peetham

TTD : తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్‌ Read more

నేటి నుండి ప్రారంభమైన నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం
Nagarjuna Sagar to Srisailam launch journey started from today

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు Read more

పవన్ కళ్యాణ్ పై బూతులు.. పోసాని వీడియోస్ వైరల్
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరియు జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆయన టీడీపీ అధినేత Read more

గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌పై అనుమానాలు వద్దు
exame33

గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు మెరిట్ ప్ర‌కార‌మే అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్‌సీ ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం అన్నారు. రేపు, ఎల్లుండి జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి Read more

×