हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Robotics : ఎగిరే రోబో ఇదే మొదటిసారి: ఇటలీ శాస్త్రవేత్తల అద్భుతం

Divya Vani M
Robotics : ఎగిరే రోబో ఇదే మొదటిసారి: ఇటలీ శాస్త్రవేత్తల అద్భుతం

ఒకప్పుడు రోబోలు (Robotics) అంటే కేవలం సినిమాల్లో, సైన్స్‌ నవలల్లో ఉండేవి. కానీ ఇప్పుడు అవి నిజంగా మన జీవితాల్లో అడుగుపెడుతున్నాయి. ప్రతి రోజూ వాటి పరిజ్ఞానం పెరిగిపోతుంది. ఇటలీ శాస్త్రవేత్తలు (Italian scientists) తాజాగా చేసిన ఆవిష్కరణ అందుకు బలమైన ఉదాహరణ.ఇటాలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఐరన్‌ కబ్‌-3 అనే హ్యూమనాయిడ్‌ రోబోను అభివృద్ధి చేశారు. ఇది గాలిలో ఎగిరే మొదటి మానవ రూప రోబో కావడం విశేషం. భూమి నుంచి సుమారు 50 సెంటీమీటర్ల ఎత్తుకు ఎగిరి, కొద్దిసేపు గాల్లో నిలిచింది.

జెట్ ఇంజిన్లు, టైటానియం వెన్నెముక

ఈ రోబోకు మొత్తం నాలుగు జెట్‌ ఇంజిన్లు ఉన్నాయి. రెండు చేతుల కింద, మిగతా రెండు వెనుకభాగంలో అమర్చారు. ఇవి విడిచే గాలి ఉద్గారాలతో రోబో గాలిలోకి ఎగురుతుంది. ఉష్ణోగ్రతల తీవ్రతను తట్టుకునేలా టైటానియం ‘వెన్నెముక’ను ప్రత్యేకంగా అమర్చారు.రోబో ఎక్కడ ఉందో తెలుసుకోడానికి అందులో సెన్సర్లు ఉన్నాయి. చేతులు, కాళ్లు కదిలించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని రూపకల్పనకు పూర్తిగా రెండు సంవత్సరాల సమయం పట్టింది.

బాల రూపం, కానీ బలంగా

ఐరన్‌ కబ్‌ అనే పేరు పెట్టడానికి కారణం దీని ముఖం చిన్న పిల్లాడిలా ఉండడం. రోబో బరువు సుమారు 70 కిలోలు. అయితే అంతే బలంగా కూడా ఉంటుంది. ఇది ఎగిరిన సమయంలో నియంత్రణ కోల్పోకుండా నిలవగలగడం ప్రత్యేకత.ఇటలీ శాస్త్రవేత్తలు ఐరన్ కబ్-3ని ఇంకా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, ఈ రోబోలను సహాయ చర్యల్లో ఉపయోగించవచ్చని వారు ఆశిస్తున్నారు.

Read Also : Sugar Mill : డ్రైనేజీ ముప్పుతో కోట్ల చక్కెర నీటి పాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?
2:06

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

భారీగా పెరిగిన బంగారం ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

📢 For Advertisement Booking: 98481 12870