हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Ahmedabad plane crash : విమాన ప్రమాదం డీజీసీఏ కీలక నిర్ణయం

Divya Vani M
Ahmedabad plane crash : విమాన ప్రమాదం డీజీసీఏ కీలక నిర్ణయం

గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad) సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.ఈ ప్రమాదానికి తేకుండా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాలపై తక్షణ తనిఖీలు చేయాలంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.విమాన ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ, ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. బోయింగ్ 787 రకంలోని అన్ని విమానాల్లో సాంకేతిక వ్యవస్థల పనితీరు, భద్రతా ప్రమాణాలపై మేము సమగ్ర పరిశీలన చేయనున్నాం అని స్పష్టం చేశారు.

సాంకేతిక లోపాలపై నిశిత దృష్టి

ఈ తనిఖీల ద్వారా విమాన నిర్వహణ విధానాలు, త్రుటిలో తప్పిన లోపాలు, సాంకేతిక వైఫల్యాలపై దృష్టి పెట్టనున్నారు. అవసరమైతే తక్షణ సవరణ చర్యలు తీసుకునేలా సంబంధిత సంస్థలకు సూచనలు జారీ చేయనున్నారు.అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై అధికారిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే, మరో ప్రమాదం జరుగకుండా ఉండేందుకు DGCA ముందుగానే చర్యలు చేపట్టడం గమనార్హం.

బోయింగ్ 787పై ప్రత్యేక నిగ్రహం

ప్రస్తుతం దేశంలో బోయింగ్ 787 విమానాలు పెద్ద సంఖ్యలో సేవలందిస్తున్నాయి. వీటిపై ప్రత్యేక నిగ్రహం ఉంచాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏ చిన్న లోపం ఉన్నా, అది వెంకటమయిన ప్రమాదానికి దారితీయవచ్చు కాబట్టి ముందే పరిష్కారం అవసరమని స్పష్టం చేస్తున్నారు.ఈ తనిఖీలు సమర్థవంతంగా పూర్తయ్యే వరకు, అన్ని సంస్థలు DGCA మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిన అధికారులు, ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే భద్రతే కీలకం అని తెలిపారు.

Read Also : Kamal Haasan : కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870