हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్

Sudheer
సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ రోజు ఏదో ఒక నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో, తాజాగా మరో ఫేక్ ఉద్యోగిని గుర్తించి అరెస్ట్ చేశారు.

సచివాలయంలో తహసీల్దార్ పేరిట అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన కొంపల్లి అంజయ్య అనే వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అతడు తన వాహనంపై తహసీల్దార్ స్టిక్కర్ అతికించుకుని గత కొన్నిరోజులుగా సచివాలయంలోకి రావడం అనుమానాస్పదంగా మారింది. ఈ విషయం గమనించిన ఎస్పీఎఫ్ (SPF) సిబ్బంది ఐబిఎస్ఐ యూసఫ్, ఆంజనేయులు అతడిని నిలువరించి ప్రశ్నించారు.

telangana secretariat
telangana secretariat

దర్యాప్తులో అంజయ్య ఫేక్ ఐడీ కార్డు ఉపయోగించి సచివాలయంలోకి ప్రవేశిస్తున్నట్లు తేలింది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుండి నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అతడు ఈ దందాను ఎలా నిర్వహించాడనే అంశంపై లోతుగా విచారణ ప్రారంభించారు.

పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. నకిలీ ఐడీ కార్డును అంజయ్య ఒక జిరాక్స్ సెంటర్‌లో తయారు చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరికెవరికీ సంబంధం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలుకోకుండా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని సెక్రటేరియట్ అధికారులు యోచిస్తున్నారు.

ఈ తరహా నకిలీ ఉద్యోగుల దందాపై ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సచివాలయ భద్రతను మరింత కఠినతరం చేసి, ఫేక్ ఐడీ కార్డుల తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ ఉద్యోగుల వెనుక ఎవరైనా భారీ ముఠా ఉందా? మరికొంత మంది ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870