हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

President’s Rule : మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

Sudheer
President’s Rule : మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

మణిపుర్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన రద్దయ్యి, రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. మణిపుర్లో శాంతి భద్రతలు దిగజారడం, తెగల మధ్య ఘర్షణలు, పరస్పర ద్వేషాలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రపతి పాలనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పాలన పొడిగింపు తీర్మానం: పార్లమెంట్‌లో ఆమోదం

తాజాగా కేంద్ర ప్రభుత్వం మణిపుర్లో రాష్ట్రపతి పాలన(President’s Rule)ను మరింత పొడిగించాలని నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ఈ విషయంపై తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి సభ ఆమోదం తెలిపింది. దీనివల్ల మణిపుర్లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. తద్వారా వచ్చే ఫిబ్రవరి 2026 వరకు ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే కొనసాగుతుంది.

రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

మణిపుర్లో ప్రస్తుతం ఎన్నికల సూచనలు కనిపించకపోవడంతో అక్కడి ప్రజలు భవిష్యత్తు పాలనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాంతి స్థాపన, పరస్పర సమన్వయం వంటి అంశాలపై కేంద్రం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు మరోసారి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పాలన పొడిగింపుతో అక్కడి రాజకీయ పరిస్థితులు తాత్కాలికంగా స్థిరమైనప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాలు మాత్రం ఇప్పటికీ చిక్కులోనే ఉన్నాయి.

Read Also : Telangana Secretariat : సచివాలయంలో ఊడిపడిన పెచ్చులు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870