हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభం

sumalatha chinthakayala
BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభం

BJP : కేంద్రంలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. గురువారం ఉదయం ప్రధాని మోడీ సమక్షంలో కీలక సమావేశం నిర్వంచారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు జరుగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే ముగియగా

దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇది లాఉండగా, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే ముగియగా.. గత జనరల్ ఎలక్షన్స్ ముందు ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడగించారు. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగానూ కొనసాగుతున్నారు. బీజేపీ రూల్ ప్రకారం.. ఒక్కరికి ఒకే పదవి ఉండాలి. ఈ మేరకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభించారు.

Read Also: అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌ ఖరారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870