Etela Rajender House arrested

ఈటల రాజేందర్‌ హౌజ్ అరెస్టు

హైదరాబాద్‌: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు.

Advertisements

బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

Related Posts
ఈఆర్సీ చైర్మన్‌గా దేవరాజు నాగార్జున
Devaraju Nagarjuna as ERC C

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. బుధవారం, జీఎస్టీ కాలనీలో ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈఆర్సీ పాలకమండలి Read more

అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ వదిలేసినట్లేనా..?
allu arjun

సినీ హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం Read more

నాంపల్లి కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి – కేసు వివరాలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలతో చట్టపరమైన సమస్యను ఎదుర్కొన్నారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి – రిజర్వేషన్ కేసు వివరాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలతో చట్టపరమైన సమస్యను Read more

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్ కీలక ఒప్పందం..!
McDonald sign key agreement with Telangana government..!

Telangana Govt : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ Read more

×