हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

Sudheer
హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఏకశిలానగర్‌లో భూకబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గూండాలను, కుక్కలను ఉపయోగించి ప్రజలను బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ, బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన సమయంలో వ్యాపారుల తీరు పట్ల ఆగ్రహంతో అనుకోకుండా చేయి చేసుకున్నట్లు ఈటల వివరించారు.

etea HC

ఈ ఘటనపై వాచ్‌మన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు సమయంలో అనేక వివాదాలు రేగాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యవహారాన్ని వక్రీకరించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. తనపై నమోదైన కేసు కేవలం ప్రతిపక్ష నేతగా తనపై ఒత్తిడి తెచ్చే చర్యగా ఉందని ఈటల పేర్కొన్నారు. ప్రజల తరఫున నిలబడేందుకు చేసిన ప్రయత్నం వక్రీకరించబడిందని, తనపై అన్యాయంగా కేసు పెట్టారని హైకోర్టుకు ఆయన వివరించారు. ఈ కేసు విచారణలో హైకోర్టు తదుపరి దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణలు, ఆయన తరఫున ఉన్న వాదనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870