ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

నేటి కాలంలో ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కంపెనీల వ్యవస్థాపకులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం యువతను 70-90 గంటల వరకు పనిచేయాలని సూచించటం ఇటీవలి కాలంలో పెద్ద ఇబ్బందులను కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 70 గంటల పని గురించి మెుదటి నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకలు నారాయణమూర్తి అనేక సందర్భాల్లో ప్రస్థావించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా.. ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా వ్యాపారాల దృష్టిలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ఆస్తుల పెరుగుదల్లో సహజమైన సామాన్యుడు వున్నదానికన్నా పేదరికం తగ్గించడానికి మార్గాలు చూపేందుకు ముఖ్యంగా మానవతా నైపుణ్యం అవసరమని తెలిపారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించడానికి సంస్థల్లో ఉద్యోగులను ప్రోత్సహించటంతో పాటు, లాభాన్ని సమర్థంగా పంచడం అవసరమని మూర్తి తన మాటల్లో వెల్లడించారు.

ఉద్యోగుల గౌరవాన్ని పెంచాలి ..నారాయణమూర్తి కీలక కామెంట్స్!

ప్రజలను ప్రజల మధ్య పబ్లిక్‌గా పొగడటం, ప్రైవేట్‌గా విమర్శించడం అనేది వ్యాపారాల పట్ల మనం పాటించాల్సిన ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించాలి

సంస్థలు తమ ఉద్యోగులకు గౌరవాన్ని, గుర్తింపు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే “కంప్యాషనేట్ కాపిటలిజం” గురించి కూడా మూర్తి ఈ సందర్భంగా మాట్లాడారు. భారతదేశంలో భవిష్యత్తు అభివృద్ధి, పేదరికం తగ్గించడం వంటి అంశాలు సంతోషంగా పని చేయాలనుకుంటే తప్ప సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. మూర్తి మాట్లాడుతూ “కాపిటలిజం అనేది ఆర్థిక అవకాశాలను ప్రజలకు అందించడం, వారి సంపదను పెంచడానికి, పెట్టుబడిదారులకు లాభం ఇవ్వడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించడం లాంటి అవసరాలను తీర్చడానికి సంబంధించి ఎంతో ముఖ్యం” అన్నారు. సరైన వ్యవహారాలు ఉండడం ద్వారా వ్యాపారవేత్తలు భవిష్యత్తులో సక్రమంగా స్పందిస్తారని, “సామాజిక బాధ్యత” ద్వారా మార్కెట్‌కు కొత్త అభిప్రాయం ఇచ్చే అవకాశం ఉంటుదన్నారు.

ఉద్యోగుల వేతనాల మధ్య దూరం ఎక్కువగా ఉంది

వ్యాపార రంగంలోనూ చాలా మందికి సహజమైన మార్పులు సాధ్యం కావాలని సూచన ఉంటాయి. జానవరం పాఠశాల్లో అగ్రస్థానంలో ఉన్న ఉద్యోగుల వేతనాల మధ్య దూరం ఎక్కువగా ఉందని గతంలోమొహన్ దాస్ పాయ్, ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ CFO కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు “ఎంట్రీ-లెవెల్ సాలరీలు తక్కువగా ఉన్నాయని, ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న సీఈవోలకు మాత్రం రికార్డు స్థాయిలో వేతనాలను పొందుతున్నారని అన్నారు. పాయ్ పేర్కొన్న వాస్తవం.. ఫ్రెషర్ ఉద్యోగులు 2011లో రూ.3.25 లక్షలు వేతనంగా పొందుతుండగా.. ఇప్పటికీ ఇది రూ.3.50-రూ.3.75 లక్షలుగా ఉంది.

Related Posts
అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని చేరుకున్నారు..
Rajnath Amit

మహారాష్ట్రలో బీజేపీ విజయాన్ని జరుపుకోవడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ Read more

హర్యానాలో 1,500 కేజీ గేదె..?
buffalo

హర్యానాలోని ఒక గృహంలో ఒక గేదె అద్భుతమైన జీవితం గడుపుతోంది. ఈ గేదె పేరు అన్మోల్, ఇది ప్రత్యేకమైన డైట్ మరియు విలాసవంతమైన జీవనశైలితో జీవిస్తోంది. అన్మోల్ Read more

ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం
10 Labourers Killed In Truc

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది Read more

Britain: రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారీగా ఇండియాకు వస్తున్న పాత టైర్లు!
రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారీగా ఇండియాకు వస్తున్న పాత టైర్లు!

ప్రతి ఏడాది కొన్ని లక్షల పాత టైర్లు రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారతదేశానికి చేరుకుంటున్నాయి. వాటిని ఫర్నేస్‌లలో కాల్చేస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పర్యావరణానికి Read more