ysrcp mp mvv ed

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తి వైజాగ్ నగరంలోని వ్యాపార ల్యాండ్ అని సమాచారం.

ysrcp mp mvv
ysrcp mp mvv

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. హయగ్రీవ భూమిని వృద్ధుల మరియు అనాథల సేవల కోసం కేటాయించడం జరిగింది. కానీ ఎంవీవీ సత్యనారాయణ ఈ భూములను తన స్వలాభం కోసం ఉపయోగించారనీ, వాటిని చిన్న భాగాలుగా విభజించి, తప్పుడు పత్రాలతో ఇతరుల‌కు అమ్మకాలు చేశారని గుర్తించారు. ఈ కేసులో సత్యనారాయణపై ఇంకా మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఈడీ ఆలోచిస్తోంది.

Related Posts
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

విశాఖ ఉక్కు కర్మాగారానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ Read more

Vasamsetti Subash: ఏపీ మంత్రి వాసంశెట్టికి త్రుటిలో తప్పిన ప్రమాదం
1

సభలు, సమావేశాలు నిర్వహణలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రమాదాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వేదిక సామర్థ్యానికి మించి కార్యకర్తలు ఎక్కడం వల్ల ఈ ప్రమాదాలు మరింత Read more

TGRTCకి సంక్రాంతి సీజన్‌లో కాసుల వర్షం
Sankranti Brought Huge Reve

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TGRTC) ప్రత్యేక బస్సులు నడిపి భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ సంబరాల కోసం 6 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి Read more

లండన్ వాల్వ్స్ 2024 వద్ద మెరిసిన ఇండియా..
India shines at London Valves 2024

GISE 2024 మరియు పిసిఆర్ లండన్ వాల్వ్‌లలో ప్రదర్శించబడిన మెరిల్ యొక్క సంచలనాత్మక హార్ట్ వాల్వ్ ఆవిష్కరణ “మైవల్ ఆక్టాప్రో THV” కార్డియోవాస్కులర్ మరియు స్ట్రక్చరల్ హార్ట్ Read more