हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

Sukanya
మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సిపి మాజీ ఎంపి ఎంవివి సత్యనారాయణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చర్యలు తీసుకుంది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన ₹44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఎంవివి సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జివి, మేనేజింగ్ భాగస్వామి గద్దె బ్రహాజీ కీలకంగా వ్యవహరించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది.

హయగ్రీవ ఫామ్స్ ప్లాట్లు విక్రయించక దాదాపు ₹150 కోట్ల ఆదాయం వచ్చిందని ఈడి వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎంవివి సత్యనారాయణ నివాసాలు, కార్యాలయాలపై ఈడి సోదాలు నిర్వహించింది. అనాథలు, వృద్ధుల సంక్షేమం కోసం కేటాయించిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈడి ఆరోపించింది. 2023 జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఫిర్యాదు మేరకు అరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హయగ్రీవ ప్రాజెక్ట్ కింద ఎంవివి సత్యనారాయణ, ఇతరులు బలవంతంగా 12.51 ఎకరాల భూమిని తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఈడి దర్యాప్తు చేపట్టి, ఎంవివి సత్యనారాయణకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంవివి సత్యనారాయణపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ ఆస్తుల కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870