हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

News Telugu: Gyanesh Kumar: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు ఈసీ ప్లాన్

Sharanya
News Telugu: Gyanesh Kumar: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు ఈసీ ప్లాన్

దేశంలో ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా ఉండేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పెద్దయెత్తున ప్రణాళికను రూపొందించింది. బీహార్‌లో చేపట్టిన విధంగా ఇప్పుడు ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (Special Intensive Revision – SIR) ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీ నిర్ణయించింది.

ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల పరిశీలన

ఈ కార్యక్రమం కింద, ఎన్నికల శాఖ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల డేటాను పరిశీలించనున్నారు. వారి వివరాల్లో లోపాలుంటే సరిచేసి, కొత్తగా అర్హులైన వారిని జాబితాలో చేర్చడం, అర్హతలేనివారిని తొలగించడం జరుగుతుంది. తద్వారా జాబితా సత్యనిష్ఠతో ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సీఈఓలతో కీలక సమావేశం

ఈ నెల 10న, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో (సీఈఓలు) ఈసీ ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఇది ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)చేపట్టిన మూడో పెద్ద సమావేశం కానుంది.

2026లో జరిగే రాష్ట్ర ఎన్నికలకు ముందు సిద్దతలు

2026లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈసీ ఓటర్ల జాబితాను 100% ఖచ్చితంగా, పారదర్శకంగా తయారు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల బీహార్‌లో జరిగిన ఎస్‌ఐఆర్‌లో వివాదాలు, విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈసారి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను పకడ్బందీగా, నిష్పాక్షికంగా చేపట్టేందుకు ఈసీ నూతన మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది.

అక్రమ ఓటర్లను గుర్తించే ప్రయత్నం

బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఓటర్ల జాబితాలో చేరకూడదనే ఉద్దేశంతో ఈ ప్రక్షాళన చేపట్టనున్నారు. అక్రమ ఓటర్లు, బోగస్ ఓట్లు లాంటి సమస్యలపై పూర్తిగా నియంత్రణ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈసీ చెబుతోంది.

రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకం

ఈ భారీ పని విజయవంతంగా పూర్తవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల సహకారం చాలా ముఖ్యం అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోహదపడేలా ఉండనున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/fatal-accident-at-pavagadh-shakti-peetham-ropeway-breakssix-dead/national/542653/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల

భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల

ప్రియాంకా గాంధీతో PK భేటీ.. ఏం జరగబోతోంది?

ప్రియాంకా గాంధీతో PK భేటీ.. ఏం జరగబోతోంది?

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

📢 For Advertisement Booking: 98481 12870