हिन्दी | Epaper
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Drone attacks : డ్రోన్ లాంచ్‌ప్యాడ్స్ ని ధ్వంసం చేసిన భారత్

Divya Vani M
Drone attacks : డ్రోన్ లాంచ్‌ప్యాడ్స్ ని ధ్వంసం చేసిన భారత్

భారత్–పాక్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.పాకిస్థాన్ సైన్యం బారాముల్లా నుంచి భుజ్ వరకు డ్రోన్లు, శతఘ్నాలతో దాడులు చేపట్టింది.భారత్ మాత్రం వెంటనే స్పందించి గట్టి ఎదురు దాడులు చేసింది.పాకిస్థాన్ దాడులకు భారత బలగాలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి.డ్రోన్లు ప్రయోగించిన కీలక వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది.పాక్ భూభాగంలోని నాలుగు ప్రధాన స్థావరాలపై భారత్ ప్రతిదాడులు చేసినట్టు సమాచారం.చీకటి పడ్డ వెంటనే దాడులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపురా స్థావరాలపై పాక్ డ్రోన్లు వచ్చాయి.

భారత సైన్యం వాటిని గాల్లోనే ఛేదించింది.పాక్ దుస్సాహసానికి ప్రతిగా, భారత బలగాలు చక్లాలా, మురీద్‌, షోర్కోట్‌ ఎయిర్‌బేస్‌లపై తీవ్ర దాడులు జరిపాయి.ఈ దాడుల్లో భారీ పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.వాయుసేన స్థావరాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు పాక్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి.ఈ దాడుల సంగతి పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి అధికారికంగా ధృవీకరించారు. భారత్ దాడికి తాము గట్టి ప్రత్యుత్తరం ఇస్తామని పాక్ చెబుతోంది.ఈ దాడులకు ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’ అనే పేరు కూడా పెట్టారు.ఇక భారత్ వైపు నుంచి ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన లేదు.

భారత సైన్యం లేదా వాయుసేన ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.అయితే తాజా పరిణామాలపై శనివారం ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది.పాకిస్థాన్ తిరిగి దాడులు ప్రారంభించిందనే వార్తలు వస్తున్నాయి.శనివారం తెల్లవారుజాము నుంచి డ్రోన్ గాలింపు కార్యకలాపాలు తిరిగి పెరిగాయి. దీనితో రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.వాస్తవానికి, పాకిస్థాన్ ప్రవర్తనపై భారత్ ఇప్పటికే గట్టి హెచ్చరికలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఈ దాడులు దాని కొనసాగింపులే అన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.సరిహద్దుల్లోని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. స్థానిక అధికారులు హై అలర్ట్‌ జారీ చేశారు. సైనిక చొరవతో ప్రజలకు భద్రత కల్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇది కేవలం రెండురాష్ట్రాల సమస్య కాదు. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా కూడా ఆందోళన రేపుతున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడకుండా రాజకీయ స్థాయిలో చర్చలు అవసరం.

Read Also : Nirmala Sitharaman : బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

RBI పాలసీపై ఉత్కంఠ.. రెపో రేటు మారుతుందా?

RBI పాలసీపై ఉత్కంఠ.. రెపో రేటు మారుతుందా?

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

2 గంటల దూరం ఇక 15 నిమిషాలు.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోడీ

2 గంటల దూరం ఇక 15 నిమిషాలు.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోడీ

భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

📢 For Advertisement Booking: 98481 12870