हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

సొంతపార్టీ నేతలే డీకే శివకుమార్‌పై విమర్శలు

Sudheer
సొంతపార్టీ నేతలే డీకే శివకుమార్‌పై విమర్శలు

డీకే శివకుమార్‌ కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే, డీకే శివకుమార్ బీజేపీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేక భావజాలాన్ని నమ్మే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకావడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.

DK

కర్ణాటక బీజేపీ డీకే శివకుమార్‌పై కీలక వ్యాఖ్యలు

ఇందులో మరింత మసాలా కలిపినట్లు, కర్ణాటక బీజేపీ డీకే శివకుమార్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేలా మారనున్నారని బీజేపీ నేత ఆర్ అశోక వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో షిండే శివసేనను చీల్చి బీజేపీ ఏర్పాటు చేసేందుకు తోడ్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్‌ను బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న డీకే శివకుమార్ పార్టీని దెబ్బతీయబోతున్నారా? అనే అనుమానాలను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ను వీడబోనని స్పష్టం

ఈ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కూడా ఘాటుగా స్పందించారు. బీజేపీ చేసే ఇది ఒక రాజకీయం అని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడబోనని స్పష్టంగా తెలిపారు. తాను నిజమైన కాంగ్రెస్ వాది అని, పార్టీ కోసం తను నిబద్ధతతో పనిచేస్తున్నానని చెప్పారు. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించే దిశగా తాను కృషి చేస్తానని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు.

తాను పార్టీకి నమ్మకంగా ఉంటా

డీకే శివకుమార్ వివాదాస్పద కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం, బీజేపీ నుండి కూడా వివిధ రకాల ఆరోపణలు రావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ పరిణామాలను గమనిస్తోంది. తాను పార్టీకి నమ్మకంగా ఉంటానని డీకే ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో వేచిచూడాల్సిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870