हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Pushkaralu 2025 : కాళేశ్వరంలో బ్రహ్మకుమారీలపై స్వామీజీల ఫైర్

Sudheer
Pushkaralu 2025 : కాళేశ్వరంలో బ్రహ్మకుమారీలపై స్వామీజీల ఫైర్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం (Kaleshwaram) పుష్కరాల (Saraswati Pushkaralu 2025 ) సందర్భంగా బ్రహ్మకుమారీలు నిర్వహించిన ఒక కార్యక్రమం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో హిందూ దేవతల చిత్రాలతో పాటు ఇతర మతాల ప్రతీకల ప్రదర్శన జరగడంతో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, కొందరు స్వామీజీలు తీవ్రంగా స్పందించారు. బ్రహ్మకుమారీల బోధనలు సనాతన హైందవ ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయని, ఇవి భక్తుల్లో అయోమయం సృష్టిస్తున్నాయని వారు ఆరోపించారు.

ఏసుక్రీస్తు చిత్రాల ప్రదర్శన

ప్రచారంలో భాగంగా శివలింగం, శ్రీమన్నారాయణుడు మరియు ఏసుక్రీస్తు చిత్రాలను కలిపి ప్రదర్శించిన విషయంపై ధార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే పని. వేదాల ఆధారాలు లేకుండా, భగవంతుడు ఇప్పుడే పుట్టాడని చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా మారుతున్నాయి” అని వారు విమర్శించారు. ఇలాంటి బోధనలు హిందూ సమాజాన్ని దారి తప్పిస్తున్నాయని పేర్కొన్నారు.

బ్రహ్మకుమారీలపై ఆగ్రహం

ఈ ఆరోపణలపై బ్రహ్మకుమారీల ప్రతినిధులు స్పందిస్తూ, తాము వ్యసన విముక్తి వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కానీ, ప్రతినిధుల వివరణకు హిందూ సంఘాలు ఒప్పుకోలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనైన కొందరు వారి ప్రచార ఫ్లెక్సీలను చించివేశారు. “ఇలాంటి ప్రచారం తక్షణం నిలిపివేయాలి, హిందూ దేవుళ్ల చిత్రాలను ఉపయోగించవద్దు” అని వారు హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

Read Also : India – Pakistan War : భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సాయం చేశారా..? చైనా సమాధానం ఇదే !

https://epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

📢 For Advertisement Booking: 98481 12870