हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Yadagirigutta Temple – యాదగిరిగుట్ట ఆలయానికి మూడంతస్తుల ఇంటిని విరాళమిచ్చిన భక్తుడు

Anusha
Latest News: Yadagirigutta Temple – యాదగిరిగుట్ట ఆలయానికి మూడంతస్తుల ఇంటిని విరాళమిచ్చిన భక్తుడు

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple) భక్తుల ఆధ్యాత్మిక ప్రేరణకు నిలయంగా నిలుస్తోంది. ఈ దేవాలయాన్ని తరచూ “తెలంగాణ తిరుపతి”గా పిలుస్తుంటారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. కొందరు తమ మనసులోని కోరికలు తీర్చబడిన తర్వాత విరాళాల రూపంలో ధనాన్ని, బంగారాన్ని, ఆస్తులను సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. తాజాగా యాదగిరిగుట్టలో మరో విశేష సంఘటన చోటుచేసుకుంది.

ఓ భక్తుడు స్వామివారిపై తన అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సుమారు రూ.4 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని అధికారికంగా ఆలయ ఎండౌమెంట్స్ విభాగానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది ఆ భక్తుడి భక్తి భావాన్ని కొనియాడారు. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని సమర్పించడం భక్తి పరాకాష్టకు నిదర్శనం అని వారు పేర్కొన్నారు.ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఒకరు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలాయానికి రూ.4 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా అందించారు.


Latest News
Latest News

రెండేళ్ల క్రితం ఓ భక్తుడు నర్సన్నకు భారీ మొత్తంలో

దేవస్థానం అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముత్తినేని వెంకటేశ్వర్లు అనే విశ్రాంత ఉద్యోగి.. హైదరాబాద్‌‌లో ఉన్న తన మూడంతస్తుల ఇంటిని యాదాద్రి ఆలయానికి దానం చేశారు. వెంకటేశ్వర్లు ఇల్లు.. తిలక్‌నగర్‌ (Tilaknagar) లో ఉంది. 152 గజాల ఇంటిని నర్సన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. గురువారం ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో.. చిక్కడపల్లిలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించారు.అనంతరం ఇంటి పత్రాల్ని ఆలయ ఈవో వెంకట్రావుకు అందించారు.

ఈ సందర్భంగా ఈవో.. దాత వెంకటేశ్వర్లును స్వామివారి కండువాతో సన్మానించి.. ఆయనకి స్వారి వారి ప్రసాదం అందించారు. దాతను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యకార్యదర్శి కూడా అభినందించారు. రెండేళ్ల క్రితం ఓ భక్తుడు నర్సన్నకు భారీ మొత్తంలో బంగారం విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. ఆయనే మై హోం గ్రూప్స్‌ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరావు. యాదాద్రి స్వామివారి ప్రధానాలయ గర్భగుడిపై ఏర్పాటు చేసిన విమాన గోపురానికి స్వర్ణ తాపడం జూపల్లి రామేశ్వరావు 5 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. చినజీయర్‌ చేతుల మీదుగా బంగారాన్ని ఆలయ ఈవోకు అందజేశారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/harish-rao-criticizes-cm-revanth-reddy/telangana/541728/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870