हिन्दी | Epaper

Latest News: Ayodhya Rama temple: అయోధ్య రామ మందిరానికి రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు

Anusha
Latest News: Ayodhya Rama temple: అయోధ్య రామ మందిరానికి రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు

అయోధ్య (Ayodhya) లో శ్రీరామ జన్మభూమిపై నిర్మితమవుతున్న రామమందిరం దేశవ్యాప్తంగా భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ పవిత్ర ప్రాజెక్ట్‌ కోసం దేశంలోని కోట్లాది హిందువులు తమ వంతు విరాళాలను అందించారు. రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన తాజా వివరాల ప్రకారం, 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు అందాయని వెల్లడించారు.

Read Also: US work permit : అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్

అందులో రూ.1,500 కోట్లకు పైగా నిర్మాణ కార్యకలాపాల కోసం ఇప్పటికే వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను ఆలయం అంతర్గత సదుపాయాలు, మ్యూజియం, అతిథి గృహాలు, యాత్రికుల సౌకర్యాల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు చెప్పారు.

Ayodhya Rama temple
Ayodhya Rama temple

విశేష ప్రాధాన్యం

నవంబర్ 25న రామమందిరంలో జరగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం (Flag Unveiling Ceremony) విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

ఆయనతోపాటు పలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, సన్యాసులు, ఆధ్యాత్మిక నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ వేడుకకు సుమారు 8 వేల మందికి ఆహ్వానాలు పంపించనున్నట్లు కమిటీ తెలిపింది. ఆహ్వానితుల్లో ప్రముఖ దాతలు, హిందూ సంస్థల ప్రతినిధులు, మతపెద్దలు, సామాజిక సేవకులు ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

📢 For Advertisement Booking: 98481 12870