हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Telugu News: Bihar : చకియాకు చేరుకోనున్న అతిపెద్ద శివలింగం

Tejaswini Y
Telugu News: Bihar : చకియాకు చేరుకోనున్న అతిపెద్ద శివలింగం

తమిళనాడు(Tamilnadu)లోని మహాబలిపురంలో చెక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగాన్ని బీహార్‌లోని తూర్పు చంపారన్‌లో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరానికి(Bihar) తరలిస్తున్నారు. నవంబర్ 21న పూజల అనంతరం ఈ లింగం ప్రయాణం ప్రారంభమైంది. 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువున్న ఈ శివలింగాన్ని 96 చక్రాల ప్రత్యేక హైడ్రాలిక్ వాహనంపై 20–25 రోజుల్లో గమ్యస్థానానికి తీసుకెళ్తున్నారు.

Read also : Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ…

The largest Shivalinga to reach Chakia

దేశంలోనే అతి పెద్ద రామాయణ ఆలయం

దేశంలోనే అతి పెద్ద రామాయణ ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ మందిరం 1,080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో నిర్మాణంలో ఉంది. 22 మండపాలు, 18 గోపురాలు, 270 అడుగుల ప్రధాన గోపురం దీనిలో భాగం. ఇప్పటికే ప్రధాన ద్వారం, వినాయక ఆలయం, నంది విగ్రహం వంటి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. శివలింగ ప్రతిష్ఠ(Shivlinga Prathista) అనంతరం మిగిలిన పనులు వేగవంతం కానున్నాయి.

మహాబలిపురం నుంచి చకియా(chakiya) వరకు లింగం ప్రయాణంలో భక్తుల స్వాగతం కోసం పలు ప్రదేశాల్లో వేదికలు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కారణాల కోసం ట్రాఫిక్ మార్గాలు మార్చి, ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రతికిలోమీటరు సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయి.

చకియాకు చేరిన తర్వాత, ప్రత్యేక శుభ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరగనుండగా దేశం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు పాల్గొననున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870