ktr surekha

కొండా సురేఖపై కేటీఆర్‌ పరువు నష్టం కేసు.. సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు కేటీఆర్ సహా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి కోర్టు రికార్డు చేయాల్సి ఉంది. ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ కోర్టుకు హాజరవుతారనుకుంటున్న క్రమంలో.. కేసు వాయిదా పడింది. పరువునష్టం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు.

కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్ ఇవ్వనున్నారు.

Related Posts
హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ నేపథ్యంలో సీఎం రేవంత్ అలర్ట్
hmpv virus

కరోనా వైరస్‌తో ప్రపంచం ఇబ్బంది పడిన తర్వాత, ఇప్పుడు హెచ్‌ఎంపీవీ (HMPV) అనే కొత్త వైరస్ భయాన్ని పెంచుతోంది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్, Read more

ఫ్రీ బస్ వల్లే మహిళలకు గౌరవం తగ్గిందా?
women free bus

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఇటీవల అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రయాణికుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒకవైపు Read more

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
tirumala devotees

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 16 Read more

మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ
Prime Minister Modi arrives in Mauritius

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *