పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో శనివారం వరి సాగు కోసం పొలం దున్నతున్న రైతు
తమిళనాడులోని మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో కోతకు గురైన తీరప్రాంతాన్ని శనివారం పరిశీలిస్తున్న డిఎంకె నాయకురాలు కనిమొళి కరుణానిధి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై శనివారం చిక్మగళూరులో నిరసన ప్రదర్శన జరిపిన బిజెపి కార్యకర్తలు
ఆర్ జి కార్ మెడికల్ కాలేజీలో డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ను పోలీసు వాహనంలో శనివారం కోల్కతాలో కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025లో త్రివేణి సంగమం వద్ద శనివారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025లో త్రివేణి సంగమం వద్ద శనివారం పుణ్యస్నాన కోసం తరలివస్తున్న వేలాదిభక్తజనం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025లో త్రివేణి సంగమం వద్ద శనివారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు
లొంగిపోయిన మావోయిస్టులను వైద్య పరీక్షల కోసం శనివారం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా శనివారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం ‘నాగ సాధువులు’
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా శనివారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం ‘నాగ సాధువులు’
పాట్నాలో శనివారం జరిగిన సంవిధాన్ సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో జ్ఞాపికను అందజేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.
ఒడిశాలోని కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని శనివారం సందర్శించిన సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం
ఒడిశాలోని భువనేశ్వర్లోని రఘురాజ్పూర్ గ్రామాన్ని శనివారం సందర్శించిన సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం
SVAMITVA పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డుల పంపిణీని శనివారం విడియో కాన్ఫరెన్ష్ ద్వారా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి మోడీ
10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 230 కి పైగా జిల్లాల్లోని 50000 కి పైగా గ్రామాలలోని అర్హులకు SVAMITVA పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డుల పంపిణీని శనివారం విడియో కాన్ఫరెన్ష్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ
ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం బస్తర్ జిల్లాలో ఓటు వేయడానికి క్యూలో ఉన్న ఓటర్లు గురుగ్రామ్లో గురువారం CBSE 10వ తరగతి పరీక్షలకు హాజరు Read more
ఉత్తరాఖండ్లోని హర్సిల్లో గురువారం నిర్వహించిన శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ట్రక్ & బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధాని మోడీ ఉత్తరాఖండ్లోని ముఖ్వాలోని మా గంగా శీతాకాల Read more
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్ 2025 త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానం చేస్తున్న ప్రధాని మోడీతర్వాత మధ్యాహ్నం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్ Read more
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళల ఖాతాల్లోకి మొదటి విడత 2500 రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్న Read more