हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest News: D.D. Lapang – మేఘాలయ మాజీ సీఎం డి.డి. లపాంగ్ ఇకలేరు!

Anusha
Latest News: D.D. Lapang – మేఘాలయ మాజీ సీఎం డి.డి. లపాంగ్ ఇకలేరు!

మేఘాలయ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు తన ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్‌ నేత డి.డి. లపాంగ్ (D.D. Lapang) ఇకలేరు. 91 ఏళ్ల వయస్సులో ఆయన శుక్రవారం రాత్రి షిల్లాంగ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డి.డి. లపాంగ్ నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రి (Chief Minister of Meghalaya) గా బాధ్యతలు చేపట్టారు. అరుదైన రాజకీయ పరిణామాల సమయంలో, రాష్ట్రం అస్థిరతను ఎదుర్కొంటున్న సందర్భాల్లో, ఆయన నాయకత్వం మేఘాలయ ప్రజలకు భరోసా కల్పించింది. 1970లలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లపాంగ్, దశాబ్దాల పాటు ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఆయనకు ఉన్న అనుభవం, సమన్వయకర్తగా ఉన్న ప్రతిభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దోహదపడింది.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లపాంగ్, పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన పాటుపడిన కృషి గుర్తించదగ్గది. గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక పథకాలు రూపొందించారు.1934 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన లపాంగ్.. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరిగా నిలిచారు.

ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం (Political power) 1972లో ప్రారంభమైంది. అప్పట్లో నాంగ్పో అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. తొలిసారిగా మేఘాలయ శాసనసభలో అడుగు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభించిన ఆయన ప్రస్థానం.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనం. సుమారు రెండు దశాబ్దాల పాటు వివిధ శాఖలకు ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర పరిపాలన మరియు అభివృద్ధి అంశాలపై లోతైన అవగాహన పెంచుకున్నారు.

D.D. Lapang
D.D. Lapang

మేఘాలయ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసి

లపాంగ్‌కు నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దక్కింది. 1992 నుంచి 2008 మధ్య కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేఘాలయ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షోభ సమయాల్లో కూడా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించి, రాజకీయ స్థిరత్వానికి కృషి చేశారు.

లపాంగ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల సమస్యలపై స్పందించే వ్యక్తిగా.. రాష్ట్ర సంక్షేమానికి నిబద్ధత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పార్టీల సరిహద్దులకు అతీతంగా ఆయన అందరి గౌరవాన్ని పొందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు తమ సంతాపం తెలియజేశారు. లపాంగ్ మృతి మేఘాలయ రాష్ట్రానికి, ముఖ్యంగా ఆయనను అభిమానించే ప్రజలకు తీరని లోటని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read hindi news: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-gill-abhishek-sharma-are-enough-to-defeat-pakistan-gavaskar/international/546684/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870