हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telugu News: Vikarabad Crime: కుటుంబ సభ్యులను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య

Pooja
Telugu News: Vikarabad Crime: కుటుంబ సభ్యులను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా(Vikarabad Crime) కుల్కచర్లలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసి అనంతరం వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Read Also: AP Govt: కాశీబుగ్గ తొక్కిసలాట.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..

Vikarabad Crime
Vikarabad Crime

ఘటన వివరాలు
వేపూరి యాదయ్య(Vikarabad Crime) అనే వ్యక్తి తన భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. మరో కూతురుపైనా దాడి చేసినప్పటికీ, ఆమె తప్పించుకుని ప్రాణాలను రక్షించుకుంది.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం
విషయం తెలుసుకున్న వెంటనే పరిగి డీఎస్పీ సహా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem) కోసం పంపించి, ఘటన వెనుక కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కుటుంబ అంతర్గత కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870