हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ పై వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

Sharanya
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ పై వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

బెట్టింగ్ యాప్ ల వ్యవహారం ఇప్పుడు యూట్యూబర్లకే కాదు, సినీ తారలకు కూడా తలనొప్పిగా మారింది. వీటికి ప్రమోషన్లు చేసిన పలువురు ప్రముఖులు ఇప్పుడు కేసులు, వివాదాల మధ్య చిక్కుకుపోతున్నారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత తదితరులపై కేసులు నమోదయ్యాయని సమాచారం. వీరు బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు ప్రచారం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

1350498 vij

ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ టీమ్ అధికారిక వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ కేవలం చట్టబద్ధమైన అనుమతులు పొందిన గేమింగ్ కంపెనీలకే ప్రచారం చేశారని టీమ్ స్పష్టం చేసింది. అతను ప్రమోట్ చేసినవి స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్రమేనని, వాటికి గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్‌కు సంబంధం లేదని వివరించింది.

ఏ23 గేమింగ్ యాప్ – విజయ్ దేవరకొండ వివరణ

విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరఫున ప్రచారం చేశారని టీమ్ స్పష్టంగా చెప్పింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు ప్రకటించిందని వివరించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత ఏడాది ముగిసిపోయిందని, ప్రస్తుతం ఆ కంపెనీతో అతనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇకపోతే, ఈ వివాదంలోకి పలువురు సినీ తారలు మరియు సోషల్ మీడియా ప్రముఖులు చేరడం గమనార్హం. వీరి ప్రమోషన్ల వల్ల యువత ఎక్కువగా ప్రభావితమవుతుందని, ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సినీ నటులు ప్రస్తుతం వివాదాస్పద యాప్స్ ప్రమోషన్ విషయంలో చిక్కుల్లో పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసిన యాప్ లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే, వాటికి ప్రమోషన్ ఇచ్చిన నటీనటులు కూడా కేసుల బారిన పడే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
0:15

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

📢 For Advertisement Booking: 98481 12870