हिन्दी | Epaper
బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం

Uttar Pradesh: మూఢనమ్మకంతో మేనల్లుడిని చంపిన మేనమామ

Anusha
Uttar Pradesh: మూఢనమ్మకంతో మేనల్లుడిని చంపిన మేనమామ

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో 9 ఏళ్ల ఆరుష్ గౌర్ అనే చిన్నారి దారుణ హత్య మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది. అంధవిశ్వాసం, మంత్రాల మాయలో పడి, సొంత బంధువులే ఈ ఘోర నేరానికి పాల్పడటం స్థానిక ప్రజలను షాక్‌కు గురి చేసింది. తాంత్రిక పూజలు చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మిన నిందితులు, అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.2024లో దేవరియా జిల్లా భలువాని పత్ఖౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరశురామ్ గౌర్ కుమార్తె శంభాను ఇంద్రజిత్ గౌర్ (Indrajit Gaur) వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత అతను తన అత్తమామల ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి దేవత ఆవహించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. అతను అనారోగ్యానికి గురయ్యాడు. దీని గురించి అతని అత్తమామలు ఆందోళన చెంది, భూతవైద్యం కోసం సోఖాకు తీసుకెళ్లారు. అక్కడ తాంత్రికుడు నరబలి ఇవ్వడంతో రోగం నయమవుతుందని చెప్పాడు.

వివాహం తర్వాత అనారోగ్యం – తాంత్రికుడి మంత్రాల వలలో బంధువులు

దీంతో రాత్రిపూట తోటలో పూజలు నిర్వహించి తొమ్మిదేళ్ల బాలుడిని కత్తితో గొంతు కోసి చంపారు. మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన నిందితుడు సోఖా ఇంద్రజిత్, భీమ్ గౌర్ లతో కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు. దానిని ఒక సంచిలో వేసి పికప్ వాహనంలో తీసుకెళ్లి బర్హాజ్‌లోని గౌరాఘాట్ (Gauraghat) వద్ద నదిలో విసిరేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 17న, తన మేనల్లుడు ఆరుష్ గౌర్ అదృశ్యం గురించి, సోమనాథ్ గౌర్ ఏప్రిల్ 17న ఒక ఫిర్యాదు దాఖలు చేశారని డియోరియా ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

 
Uttar Pradesh
Uttar Pradesh

అమాయక ప్రాణం దారుణంగా బలి

ఈ కేసులో ప్రధాన నిందితులుగా జైప్రకాష్ గౌర్, ఇంద్రజిత్ గౌర్, భీమ్ గౌర్, రామశంకర్ అలియాస్ శంకర్ గౌర్ తోపాటు బాలుడి దగ్గరి బంధువులు ఉన్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. వారంతా బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత నిందితులు అమాయక బాలుడిని బలి ఇచ్చారు. మృతదేహాన్ని నదిలో పడేశారు. పోలీసుల విచారణలో నలుగురు నిందితులు నేరం అంగీకరించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నో (Lucknow).

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/delhi-out-on-bail-accused-opens-fire-on-rape-victim/national/525090/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యను చంపి..ఆపై ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మేనల్లుడు

భార్యను చంపి..ఆపై ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మేనల్లుడు

ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై దారుణ హత్య

ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై దారుణ హత్య

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నోటీసులు

ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నోటీసులు

జార్ఖంఢ్ లో ఎన్ కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

జార్ఖంఢ్ లో ఎన్ కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం.. పది కోతులు మృతి

కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం.. పది కోతులు మృతి

అమావాస్య వేళ.. మృతదేహం తల మాయం

అమావాస్య వేళ.. మృతదేహం తల మాయం

లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
0:11

లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి?

షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి?

📢 For Advertisement Booking: 98481 12870